కాలం మారుతోంది. కాలంతోపాటు వాతావరణం మారుతోంది. కాలుష్య కారకాలు మారుతున్నాయి. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.
కాలం మారుతోంది.. కాలంతో పాటు వాతావరణం మారుతోంది..కాలుష్య కారకాలు మారుతున్నాయి.. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు.. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవ�
మనిషి శరీరంలో కీలకమైన అవయవం గుండె. హృదయం సరిగ్గా పని చేస్తేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. పెరుగుతున్న ఒత్తిళ్లు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు తదితర కారణాలు గుండెకు చేటు చేస్తున్న
కుక్కపిల్లలంటే ఇష్టమైతే ఏం చేస్తాం? తెచ్చి పెంచుకుంటాం. లేదంటే, చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తే ఆహారం అందిస్తాం. కానీ, ఆ ముగ్గురు స్నేహితులు మాత్రం వాటి దత్తతకోసం ‘పాగా’ అనే సంస్థను ప్రారంభించారు.
హార్ట్పుల్నెస్, శ్రీరామచంద్రమిషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల యోగా మహోత్సవం ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజైన శనివారం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి ఆసనాలు వేయడంతో ఆర్ట్స్
కేజీ టు పీజీ మిషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చింది. గురుకుల విద్యాలయాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది.
ఫిట్గా ఉండాలనే అనుకుంటాం. అంతలోనే, సమయం లేదని బాధపడిపోతాం. ఇకనుంచి ఆ ఇబ్బంది లేదు. ఇంటినే యోగా స్టూడియోగా మార్చుకోండి. నచ్చిన యాప్స్ సాయంతో యోగాసనాలు వేయండి. ఇంకేముంది, ఏక్దమ్ ఫిట్.
ప్రతి వ్యక్తి జ్ఞాన యోగి కావాలన్నదే సుభాశ్ పత్రీజీ సంకల్పమని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్మెంట్ వ్యవస్థాపక సభ్యురాలు స్వర్ణమాల పత్రీ అన్నారు.
యోగా, ప్రాణాయామం అల్జీమర్స్ ముప్పును అరికట్టడంలోసాయపడతాయని తేలింది. భారత్లో 65-70 ఏండ్ల వయసు వారిలో.. 5 నుంచి 6 శాతం మందిలో తీవ్ర మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
సంపూర్ణ ఆరోగ్యానికి ‘యోగా’ ఎంతో మేలు చేస్తుందని, నిత్యం యోగాసనాలు వేస్తే రోగాలు దరిచేరవని యోగా నిపుణులు చెబుతున్నారు. ప్రతీ మనిషి నిత్యం యాంత్రిక జీవనం కొనసాగిస్తూ, ఆహార నియమాలు పాటించక, కలుషిత ఆహారంతో �