భారతీయ యోగా సంస్థాన్ 56వ స్థాపన దినోత్సవాలు సనత్నగర్ పారిశ్రామికవాడ పార్కులో ఘనంగా జరిగాయి. సంస్థాన్ డిస్ట్రిక్ట్-1 అధ్యక్షుడు వర్జన్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు
World Health Day 2022 | తిండికి కొదువ లేదు. కానీ, ఆహారంలో పోషకాల్లేవు. టెక్నాలజీ పుణ్యమాని కమ్యూనికేషన్ల వ్యవస్థ మెరుగుపడింది. అయినా, ఆత్మీయులతో గడిపే తీరిక లేదు. ఇంటి నిండా సౌకర్యాలే. గుండెల్లో మాత్రం ఏదో వెలితి. మొత్తా
మార్చి 21.. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో తెల్లటి కుర్తా, ధోతీ ధరించిన ఓ వయోధికుడు పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన ఘట్టం భారతీయుల హృదయ ఫలకాలపై చెరగని ముద్ర వేసింది. ఎంత వినయం! ఎంత సంస్కారం! ఎంత నిరాడంబరత! ర
Maha Shivaratri 2022 | మహా శివరాత్రి భారతదేశ ఆధ్యాత్మికతలో ఎంతో ప్రముఖమైంది. భారతీయ సంస్కృతిలో ప్రతి రోజూ పండుగే! ఈ పర్వాలు వేర్వేరు కారణాల కోసం, జీవితంలోని వేర్వేరు ప్రయోజనాల కోసం నిర్దేశించినవి. చారిత్రక సంఘటనలు, వి�
గర్భసంచిలో గడ్డలు అనేది ఒకప్పుడు అరుదైన సమస్య. ఇప్పుడు నలభై ఏండ్లలోపే కనిపిస్తున్నాయి. టీనేజ్ అమ్మాయిలూ వీటి బారినపడుతున్నారు. నెలసరిలో అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, నెలసరి కాకపోయినా రక్తస్ర�
viparita karani aasan | గర్భిణులు ఎదుర్కొనే వివిధ సమస్యలలో నిద్రలేమి ఒకటి. అంతేకాదు, శరీరం బరువు పెరగడంతో పాదాలపై ఒత్తిడి అధికం అవుతుంది. ఈ ఇబ్బందులకు సరైన పరిష్కారం విపరీత కరణి ఆసనం. కాకపోతే, నిపుణుల సలహా తర్వాతే సాధన ప
prasarita padottanasana | గర్భిణులను మానసిక ఒత్తిళ్లు, శారీరక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వాటినుంచి ఉపశమనం పొందడానికి యోగ సాధన మంచి మార్గం. ప్రసారిత పాద ఉత్థాన ఆసనం వేయడం ద్వారా మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది. శారీరక బలం కలుగు
న్యూఢిల్లీ: జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్వైఎస్ఎఫ్) అధ్యక్షుడిగా ఉదిత్ సేఠ్ ఎంపిక కానున్నాడు. ఐవీ బసవరెడ్డి రాజీనామాతో తదుపరి అధ్యక్షుడిగా.. ఉదిత్ సేఠ్ను ఎంపిక చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ �
గర్భిణులు ఉత్కటాసనాన్ని నిత్యం సాధన చేయడం ద్వారా కాన్పు తర్వాత ఎదురయ్యే శారీరక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇది చాలా తేలికైన ఆసనం కూడా.. ముందుగా తాడాసన స్థితిలో నిలబడాలి. రెండు కాళ్లు, రెండు పాదాలు ఒకదాన
vajraparsvakonasana | ఈ ఆసనాన్ని సాధన చేస్తే గర్భిణుల నడుము ఎముకలు బలంగా తయారవుతాయి. వెన్నెముక సత్తువను సంతరించుకుంటుంది. మెడపై ఒత్తిడి తగ్గుతుంది. సుఖ ప్రసవం అవుతుంది. కాకపోతే, డాక్టరు సలహా తీసుకున్నాకే ప్రయత్నించాల
మన్సూరాబాద్ : ఉరుకుల పరుగుల జీవితాలతో నిత్యం బిజీగా ఉండే ప్రజలు తమ ఆరోగ్యాలను పరిరక్షించుకునేందుకు ప్రతి రోజు గంట పాటు వ్యాయామం, యోగా చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెల�
హిమాలయాల్లో కైలాస పర్వతం, ఆ హిమగిరి చెంతన మానససరోవరం, ఆ సరోవరంలో స్నానాదికాలు చేస్తున్న ఓ సాధువు. ఆ ముముక్షువు గడ్డకట్టే నీరు ఒంటికి తాకుతున్నా, ఎముకలు కొరికే చలిగాలులు శరీరాన్ని రాసుకుంటూ వెళ్తున్నా.. ఇవ
కడ్తాల్ : నిత్యం ధ్యానం చేయడంతో జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవచ్చని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్మెంట్ సొసైటీస్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని �
IIT Hyderabad | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి కరాటే కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.