గర్భిణి ఆరోగ్యంగా ఉంటేనే పండంటి బిడ్డ పుడుతుంది. ఆ ఆరోగ్యం యోగ సాధనతో సాధ్యం అవుతుంది. శారీరక సమస్యలు తొలగిపోవడానికి, కాన్పు తేలిక కావడానికి ఉపవిష్ట కోణాసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే.. ముందుగా దం�
ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయడం వల్ల శరీరం తేలిక అవుతుంది. కాన్పు సులభం అవుతుంది. అయితే నిపుణుల సలహా, పర్యవేక్షణలోనే ఈ ఆసనం ప్రయత్నించాలని మరచిపోవద్దు. ముందుగా తాడాసన స్థితిలో నిలబడాలి. మూడు అడుగుల ఎడం ఉండేల�
కొవిడ్ నేపథ్యంలో ములాఖత్లు బంద్యోగా చేయించాలని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలుహైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీల మానసిక ప్రవర్తనపై కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపుతో�
ఒకప్పటితో పోలిస్తే ఈమధ్య అమ్మాయిల్లో నెలసరి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పెండ్లయినవారిలో సంతానోత్పత్తికి సంబంధించిన ఇబ్బందులూ ఎదురవుతున్నాయి. వీటన్నిటికీ ముఖ్య కారణం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (
యోగాసనాల్లో సులువైనది, ఆరోగ్యాన్ని ప్రసాదించేది కటి చక్రాసనం. చేతుల కదలికలపై ఆధారపడి ఉండే ఈ ఆసనాన్ని సాధన చేయగలిగితే ఎన్నో ప్రయోజనాలు. వీపు, వెన్ను, నడుము భాగాలపై ఒత్తిడిని దూరం చేసే కటి చక్రాసనం ఎలా వేయా
తల్లి ఆరోగ్యంగా ఉంటేనే తన బిడ్డ బాగోగులు చూసుకోగలదు. మెరుగైన ఆరోగ్యానికి పోషకాహారం ఎంత అవసరమో, యోగాభ్యాసమూ అంతే ముఖ్యం. ఒక్కో ఆసనం ఒక్కో మేలుచేస్తుంది. కాబోయే తల్లి వృక్షాసనం వేయగలిగితే కడుపులో శిశువు అ�
సూర్య నమస్కారాలతో శరీరం ఉత్తేజితమవుతుంది. కండరాలు శక్తిని పుంజుకుంటాయి. శరీరంలోని అన్ని భాగాల్లో రక్తప్రసరణ మెరుగవుతుంది. నిటారుగా నిలబడాలి. చేతులు రెండూ వదులుగా వదిలి పెట్టాలి. నిటారుగా ముందుకు చూస్త�
ఢిల్లీ ,జూన్ 22: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) యోగా లో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టింది. ఈ డిప్లొమా కోర్సును కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే ప్రారంభించారు. కోర్సు�
మనోశారీరక శక్తుల్ని అనుసంధానిస్తూ మహోన్నత జీవనానికి సాధనంగా యోగాను అభివర్ణిస్తారు. అనాదిగా భారతీయ సాంస్కృతిక, ధార్మిక జీవితంలో భాగమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యప్రదాయినిగా భాసిల్లుతోంది. సినీ
శారీరక, మానసిక సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురైన తన చెల్లెలు రంగోలి యోగా ద్వారా సాధారణ స్థితికి చేరుకుందని చెప్పింది బాలీవుడ్ కథానాయిక కంగనారనౌత్. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని
హైదరాబాద్, జూన్ 21: కరోనా ప్రభావంతో మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా చాలా మంది ఇండ్లలోనే ఉండిపోయారు.దీని వల్ల శారీరక శ్రమ లేక చాలా మందిలో పలు అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. య
యోగా| ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యానికి యోగా ఉత్తమ మార్గమని అన్నారు.