ఢిల్లీ ,జూన్ 22: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) యోగా లో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టింది. ఈ డిప్లొమా కోర్సును కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే ప్రారంభించారు. కోర్సు�
మనోశారీరక శక్తుల్ని అనుసంధానిస్తూ మహోన్నత జీవనానికి సాధనంగా యోగాను అభివర్ణిస్తారు. అనాదిగా భారతీయ సాంస్కృతిక, ధార్మిక జీవితంలో భాగమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యప్రదాయినిగా భాసిల్లుతోంది. సినీ
శారీరక, మానసిక సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురైన తన చెల్లెలు రంగోలి యోగా ద్వారా సాధారణ స్థితికి చేరుకుందని చెప్పింది బాలీవుడ్ కథానాయిక కంగనారనౌత్. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని
హైదరాబాద్, జూన్ 21: కరోనా ప్రభావంతో మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా చాలా మంది ఇండ్లలోనే ఉండిపోయారు.దీని వల్ల శారీరక శ్రమ లేక చాలా మందిలో పలు అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. య
యోగా| ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యానికి యోగా ఉత్తమ మార్గమని అన్నారు.
సిటీబ్యూరో, జూన్ 20 ( నమస్తే తెలంగాణ ): యోగా.. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక అభ్యున్నతికి చాలా ఉపయోగపడుతుందని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రత్నాకర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయ
వెంకటాపూర్, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో సోమవారం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నారు. కేంద్ర సాంస్కృ�
సూక్ష్మ కళాకారుడు దయాకర్ ప్రతిభజగిత్యాల టౌన్, జూన్20: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ తన ప్రతిభను చాటుకున్నాడు. యోగా సాధన చేస్తున్న ఓ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక రోజు ముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ యోగాపై ఓ ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. యోగా ఏ ఒక్క మతానికో చెందినది కాదని, ఇది మొత్తం మానవాళికి చెందినదని అ
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రోజు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ యోగా గొప్పదనాన్ని చెబుతూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసింది. అసలు యోగా వల్లే తన తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవ�
న్యూఢిల్లీ, జూన్ 19: ఇన్ఫ్లమేటరీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, కో-మార్బిడ్ డిప్రెషన్కు అనుబంధ చికిత్సగా యోగా ఉపయోగపడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాధులతో బాధపడుతున్న 66 మందిపై ఢిల్లీ ఎయిమ్స్లో 2017 �