ఒకప్పుడు మెట్ట పంట అంటే ఏడాదంతా ఒక్కటే వేసేది. దిగుబడి రాకున్నా, ధర లేకున్నా రైతులు దిగాలు తీయాల్సిన పరిస్థితి. దాంతో రెండు సీజన్లలో పంట వస్తుందని ఎక్కువగా వరి సాగు వైపు మళ్లారు.
సాగును సస్యశ్యామలం చేయడమే సర్కారు లక్ష్యమని, యాసంగిలో చివరి ఆయకట్టు వరకూ సాగు నీరందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
యాసంగి రైతుబంధు పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. గత నెల 28వ తేదీ నుంచి సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి జమ చేస్తున్నారు.
Rythu bandhu | పదో విడత రైతుబంధులో భాగంగా రెండో రోజు పెట్టుబడి సాయం నిధులు విడుదలయ్యాయి. మొదటి రోజైన బుధవారం ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.607.32 కోట్లు
సాగుబాటలో రైతుకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకం రైతుబంధు. పంటకు పెట్టుబడి పెట్టే ఈ బృహత్తర కార్యక్రమం పదో విడుతగా నేటి నుంచి ఉమ్మడి జిల్లా అమ�
వికారాబాద్ జిల్లాలో యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 1,47,502 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 50,660 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
కాలం కలిసొచ్చింది.. భారీ వర్షాలు కురియడంతో దండిగా నీళ్లున్నాయి.. పుష్కలంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కరెంట్ కష్టాలు లేవు. అన్నీ అనుకూలంగా ఉండడంతో రైతుకు రందీ లేకుండా పోయింది.
యాసంగి వరి సాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్ల కింద ఆయకట్టు రైతులు ముందస్తుగానే యాసంగి వరి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. చెరువులు,
ఈ ఏడాది యాసంగి సాగుకు నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి మొత్తం 130 టీఎంసీల నీరు అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి ఇండెంట్ సమర్పించింది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటలు వేయడానికి వ్యవవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశా రు. 2022-23 ఏడాదిలో జిల్లాలో 4,96,279 ఎకరాల్లో పంటలు సాగులక్ష్యాన్ని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
యాసంగిలో రైతులు నా ణ్యమైన విత్తనాలు వేసి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం కొత్త రకం శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నదని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపురం శివకుమార్ తెలిపారు.