సాగుబాటలో రైతుకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకం రైతుబంధు. పంటకు పెట్టుబడి పెట్టే ఈ బృహత్తర కార్యక్రమం పదో విడుతగా నేటి నుంచి ఉమ్మడి జిల్లా అమ�
వికారాబాద్ జిల్లాలో యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 1,47,502 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 50,660 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
కాలం కలిసొచ్చింది.. భారీ వర్షాలు కురియడంతో దండిగా నీళ్లున్నాయి.. పుష్కలంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కరెంట్ కష్టాలు లేవు. అన్నీ అనుకూలంగా ఉండడంతో రైతుకు రందీ లేకుండా పోయింది.
యాసంగి వరి సాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్ల కింద ఆయకట్టు రైతులు ముందస్తుగానే యాసంగి వరి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. చెరువులు,
ఈ ఏడాది యాసంగి సాగుకు నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి మొత్తం 130 టీఎంసీల నీరు అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి ఇండెంట్ సమర్పించింది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటలు వేయడానికి వ్యవవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశా రు. 2022-23 ఏడాదిలో జిల్లాలో 4,96,279 ఎకరాల్లో పంటలు సాగులక్ష్యాన్ని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
యాసంగిలో రైతులు నా ణ్యమైన విత్తనాలు వేసి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం కొత్త రకం శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నదని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపురం శివకుమార్ తెలిపారు.
Groundnut cultivation | రాష్ట్రంలో యాసంగి పంటగా సాగు చేసే నూనెగింజల పంటల్లో పల్లి ముఖ్యమైనది. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా మిత్ర పురుగులు రక్షించబడటమే కాకుండా.. పెట్టుబడి తగ్గి...
యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు సేకరణ ముగిసిందని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యానికి సంబంధించిన డబ్బును రైతులకు సకాలంలో ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. ఈ యాసంగి సీజన్లో రూ.9,916 కోట్ల వ�
ఓ వైపు కేంద్రం కుట్రలు, మరోవైపు ప్రతిపక్షాల నీచ రాజకీయం, ఇంకోవైపు ధాన్యం కొనుగోలుకు సౌకర్యాల లేమి.. ధాన్యం చేతిలో పట్టుకొని ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న... ఇలా యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్�
యాసంగి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు సంగారెడ్డి జిల్లాలో 155 కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు 15 సెంటర్లు ప్రారంభం 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం మెదక్ జిల్లాలో 341 కేంద్రాలకు 80 ప్రారంభం 3.47 లక్షల మెట్రి�