రాష్ట్ర సర్కారు మరోసారి రైతుల పక్షపాతిగా రుజువుచేసుకున్నది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని దుఃఖంలో ఉన్న మక్క రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా యాసంగిలో పండిన మక్కలు
యాసంగిలో వరి సాగు చేసిన రైతుల పంట పండింది. పంట దిగుబడి అశించిన దానికంటే అధికంగా రావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వ సహకారం.. మరో పక్క ప్రకృతి కరుణించడంతో ఎకరానికి 45 నుంచి 50 బస్తాల
యాసంగి వరి ధాన్యాన్ని ఊరూరా కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి వీ�
ఎఫ్సీఐ పెండింగ్ బియ్యాన్ని వెంటనే పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో యాసంగి 2021-22 బియ్యం డెలివరీ, పెండింగ్ క్లియరెన్స్ పైన సమీక్షా స�
రాష్ట్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు తగు చర్యలు చేపట్టాలి.. ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణ చేపట్టాలని డీఆర్డీవోలను సెర్ప్ సీఈవో, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార
Agriculture | తెలంగాణ సాగు భూముల్లో పోషకాలకు కొదువ లేదు. ప్రస్తుతం యాసంగి సీజన్ ముగుస్తున్నది. పంట భూములన్నీ ఖాళీగా ఉంటాయి. భూసారం పెరిగేలా చర్యలు చేపట్టేందుకు ఇదే సరైన సమయం. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు చేయిం�
యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించనుండగా.. 185 కేంద్రాలు అవసరమని అధికారులు నిర్ణయించారు.
Harish Rao | ‘కేంద్రం కొనకపోతే మనకు కేసీఆర్ ఉన్నాడు. యాసంగి రైతులకు అన్యాయం జరుగనివ్వడు. బాయిల్డ్రైస్ కొనుగోలుమీద ఒకవేళ కేంద్రం మొరాయిస్తే.. రైతును ఆదుకొనేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ఈ సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. గత సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కేంద్�
ప్రాజెక్టుల నిర్మాణం, విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రంలో యాసంగి సాగు బ్రహ్మాండంగా సాగుతున్నది. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ
అన్ని రంగాల్లో మెదక్ జిల్లా అగ్రగామిగా ఉన్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్
కేజ్వీల్స్ ట్రాక్టర్లు బోల్తా పడి ఏటా అనేక మంది డ్రైవర్లు మృతి చెందుతున్నారు. సాగు లో యాంత్రీకరణ తప్పనిసరి కావడం, డ్రైవర్కు అవగాహన లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇందులో భాగంగా కొందరు గాయాలత�