యాసంగిలో జహీరాబాద్ ప్రాంత అన్నదాతలు ఆరుతడి, వాణిజ్య పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. వానకాలంలో పుష్కలంగా వానలు కురవడం, వ్యవసాయ బావుల్లో నీరు ఉండడంతో పాటు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులు ఆరుతడి పంటలప�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భ�
యాసంగి సాగు కోసం ఎస్సారెస్పీ నుంచి సోమవారం నీటి విడుదల ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ఎస్సారెస్పీ జల విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి జెన్కో సీఈ రమేశ్, ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ కాకతీయ కాలువకు నీటి విడు�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘చెప్పేది కొండంత.. చేసేది గోరంత’ అన్న నానుడి మాటను నిజం చేస్తున్నది. యాసంగి పంట పెట్టుబడికి వారిచ్చే రైతుబంధు సాయాన్ని చూసి కర్షకులు విస్తుపోతున్నారు. నాలుగు రోజులుగా �
సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని మిడ్మానేరు నుంచి రంగనాయకసాగర్కు పంపింగ్ చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్ది�
తక్కువ సమయంలో కొద్దిపాటి నీటిని ఉపయోగించుకొని చేతికొచ్చే పంట పొద్దు తిరుగుడు పువ్వు. నూనె గింజల్లో ముఖ్యమైనది ఈ పంట. ప్రస్తుత కాలంలో ఈ నూనె వినియోగం ఎక్కువ అవుతుండగా, మార్కెట్లో పొద్దు తిరుగుడుకు డిమాం
ఈ ఏడాది యాసంగి సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టుకు చుక్కనీరు కూడా ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ తేల్చేసింది. దీంతో సాగర్ ఆయకట్టుకు క్రాప్హాలిడే తప్పదని అధికారులు భావిస్తున్నారు.
వానకాలంలో వరి పండించి యాసంగిలో మొక్కజొన్న సాగు చేసే రైతులు జీరో టిల్లేజ్ (దుక్కు దున్నకుండా మక్కసాగు) ద్వారా సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రామాయంపేట మండలంలో ఎంతో మంది రైతులు ఇదే పద్ధతిని ప�
జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే పలు చోట్ల విచిత్రంగా ఓవైపు వరికోతలు ఇంకా కొనసాగుతుండగా మరోవైపు ఏకంగా వరినాట్లు ఊపందుకున్నాయి. ఎక్కువ మంది రైతులు వరిపైపే మొగ్గు చూపుతుండగా ఆ తర్�
యాసంగి పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటి విడుదలను గురువారం ఉదయం ప్రారంభించారు. ప్రధాన కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివకు�
నిజామాబాద్ జిల్లాలో యాసంగి పంటలు వేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. 2023-24 సంవత్సరానికి గాను 5,07,539 ఎకరాల్లో రైతులు పంట సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పంటల సాగుకు అవ�
పంట పొలాల్లో ఎడ్లు నాగలితో వ్యవసాయ పనులు చేయడం, పంట ధాన్యాన్ని, పంటకు అవసరమైన వస్తువులను ఎడ్ల బండ్లలో చేరవేసుకునే రోజులు పోయి చాలా కాలమైంది. వ్యవసాయంలో వాహన, యంత్ర వినియోగం కొనసాగుతున్నది. ఇందులో ట్రాక్ట�
పంట పొలాల్లో ఎడ్లు నాగలితో వ్యవసాయ పనులు చేయడం, పంట ధాన్యాన్ని, పంటకు అవసరమైన వస్తువులను ఎడ్ల బండ్లలో చేరవేసుకునే రోజులు పోయి చాలా కాలమైంది. వ్యవసాయంలో వాహన, యంత్ర వినియోగం కొనసాగుతున్నది. ఇందులో ట్రాక్ట�
యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు పథకం పంటల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. అయితే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన తరహాలోనే ఈ సీజన్తకు రైతుబంధు సాయ�