గుడిపల్లి రిజర్వాయర్ గతేడాది ఇదే సమయంలో నిండుకుండలా కృష్ణమ్మ పరుగులు తీయగా.. నేడు నీళ్లు అడుగంటి వట్టిపోయింది. వేసవి రాకముందే నీళ్లు అడుగుల్లోతుకు చేరాయి. నాడు రిజర్వాయర్లోని కాల్వల గుండా మార్చి వరకు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి సాగు డేంజర్లో పడింది.. వర్షాభావం వెంటాడుతున్నా ఆశతో సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది.. రోజురోజుకు అడుగంటుతున్న జలశయాలతో రైతులు కుదేలవుతున్నా రు.. పంటల
మెదక్ జిల్లాలో అప్పుడే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటికోసం ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి నెలాఖరులోనే భూగర్భ జలాలు అడుగంటాయి. ఇంకా పూర్తిస్థాయిలో ఎండలు పెరిగితే నీటి కటకట తీవ్రంగా ఉండే ప�
కేసీఆర్ సారు కడుపు సల్లగుండ...ఆయన ఏలినన్ని రోజులు కరువు లేకుండే. పోయిన ఏడు గీదినం(యాసంగి)లో చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండేవి. అసొంటిది ఇప్పుడు నీళ్లు లేకుండా పోయినయి. పెట్టుబడి పెట్టి వరి, మక్క చేన్లు ఏస్త�
వేసిన పంటలు ఎండుతున్నాయని, కాల్వకు స్థ లం ఇప్పించి సాగునీరు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామ రైతులు, బీజే పీ నాయకులు మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ �
Irrigation water | యాసంగి సాగులో మళ్లీ పాత కరువు రోజులు వస్తున్నట్టు కనిపిస్తున్నది. కొన్నేండ్లుగా క్రమంగా వానకాలంతో పోటీపడుతూ పెరుగుతూ వస్తున్న యాసంగి సాగు ఈ ఏడాది తగ్గుముఖం పడుతున్నది. వ్యవసాయశాఖ అధికారిక లెక్క
నిరుటి యాసంగి మిగులు ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయానికి సిద్ధమైంది. ఈ మేరకు టెండర్ విధి విధానాలను రూపొందించేందుకు ఐదుగురితో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర
దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది ఆహార సంక్షోభానికి కారణం కావొచ్చన్న భయాలు మొదలయ్యాయి. ప్రభుత్వ గిడ్డంగుల్లో ఇప్పటికే అడుగంటిన ధాన్యపు నిల్వలు ఒకవైపు ఆందోళన రేపుతుండగా, గోధుమలను పండించే ప్ర
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి సహకార సంఘానికి 1,800 యూరియా బస్తాలు చేరాయి. మంగళవారం ఉదయం 450 యూరియా బస్తాలు రాగా, ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో చాలామంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.
ఓ పంట చేతికంది, మరో పంటకు ఉరకలేసే రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. కానీ, ఈసారి పండుగ రోజులు రైతన్నకు అదురుపాటుతోనే గడిచాయి. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు కొత్తపంటకు నీళ్లి�
తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ (BRS) ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీ పడలేదని తె�
నిజాంసాగర్ ఆయకట్టు కింద రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా మారారు. రిజర్వాయర్లో పుష్కలంగా నీరు ఉండడంతో సాగుకు ఎలాంటి ఢోకా లేదనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. మొదటి ఆయకట్టు రైతులు వరినాట్లలో నిమగ్నమయ్యారు