యాసంగిలో సాగుచేసిన వరి పంటలు కోతకొచ్చాయి. నూర్పిడి పనుల్లో అన్నదాతలు బిజీగా ఉండగా కొనుగోలు చేయాల్సిన అధికారులు మాత్రం సంసిద్ధత చూ పడం లేదు. కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటు కేవలం ప్రకటనకే పరిమితం కావడంతో రైతు
చేతికొచ్చిన పంట సాగునీరు లేక కండ్లముందే ఎండిపోతున్నది. చేసిన కష్టమంతా చేజారిపోతున్నా చేసేదేమీలేక రైతన్న దిక్కుతోచని స్థితిలో ఎండిన వరి పంటను గొర్లకు మేతగా ఇస్తు న్నారు. గోపాల్పేట మండలం ఎర్రగట్టు తండా
నీటితో నిత్యం కళకళలాడే గోదావరి ఎడారిని తలపిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాం లో నిత్యం జలకళను సంతరించుకోగా.. ప్రస్తుతం నీరు లేక బోసిపోయి దర్శనమిస్తోంది. గోదావరిలో ఎక్కడో ఉన్న పాయలో ఉన్న నీటికి మోటర్లు ప�
యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నా పట్టించుకోరా.. అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ప్రశ్నించారు. బుధవారం బోనకల్లు, ఆళ్లపాడు గ్రామంలో ఎండిపోయిన మొక్కజొన్న, వరి పంటలను జడ్పీ చ�
జిల్లాలో ఈ యాసంగిలో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలె
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు వారి నిర్లక్ష్యమంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉ�
యాసంగి కోతలు పూర్తి కావొస్తున్నందున ప్రణాళికాబద్ధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర�
యాసంగి 2023-24 ధాన్యాన్ని ప్రణాళిక బద్ధంగా మద్దతు ధర పై కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సం బంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్లోన�
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో భూగర్భ జలాలు అడుగంటి కొన్నిచోట్ల పొలాలు ఎండిపోగా.. వడగండ్ల వర్షంతో చాలా గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. యాసంగికి మంచి దిగుబడులు సాధిస్తామనుకున్న అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతులను నిండా ముంచుతున్నది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. ధాన్యం సేకరణ ప్రారంభించక పోవడంతో అన్నదాతల రెక్కల కష్టం దళారుల పాలవుతున్నద�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ధాన్యానికి ప్రస్తుతం ఉన్న మద్దతు ధరపై క్వింటాకు బోనస్గా రూ.500 ఇస్తామని రైతులకు హా మీ ఇచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేర్చింది. అధికారం వచ్చిన వంద రోజుల్
సాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కరువు తాండవం చేస్తుండగా.. భూగర్భ జలాలు క్రమక్రమంగా పాతాళానికి పడిపోతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది 5.5 మీటర్ల �
యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందించాలని సోమవారం రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అయినా.. రైస్ మిల్లర్ల తీరు మారలేదు. మిల్లర్లు ఇష్టార�
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, వడగండ్ల వాన అన్నదాతలను ఆగమాగం చేసింది. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్లు రైతుకు కన్నీళ్లు మిగిల్చాయి. మంచి దిగుబడి వచ్చిందన్న సంతోషం ప్రకృతి వారిని ఎక�
భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతుండడంతో. వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. నీరు లేక జిల్లాలో ఈసారి యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగితో పోలిస్తే ఈసారి పంటల విస్�