యాసంగిలో సాగైన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులకు భంగపాటు తప్పడం లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటగా.. బోర్లల్లో నీరు
ఈ ఏడాది వేరుశనగ రైతులకు భంగపాటు తప్పలేదు. యా సంగి సీజన్లో పంట సాగైనా దిగుబడి ఆశిం చిన స్థాయిలో రాలేదు. వచ్చిన కొద్దిపాటి దిగు బడికి ధరల్లేక నష్టాలపాలయ్యారు. తెగుళ్ల బారి నుంచి గట్టెక్కినా ఏదో విధంగా.. కొద�
యాసంగి సీజన్లో పంటల సస్యరక్షణ చర్యలు తీసుకుని, పంట ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే లక్ష్యంగా రైతులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వరి, మొక్కజొన్న, కంది, పప్పుదినుసులు, వేరుశెనగ తదితర పంటలు ఏపుగా పెరిగే సమయ
భూగర్భజలాలు అడుగంటిపోవడంతో యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. దీంతో బోరుబావులను నమ్ముకుని వరిసాగు చేస్తున్న రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కాల్వల ద్వారా సాగుకు నీళ్లివ్వాల్సిన కాం�
రైతాంగానికి అతి ముఖ్యమైన మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలాఖర
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటుతుండటం, చెరువుల్లో నీటి మట్టం తగ్గడం.. బోర్లపై ఆశలు సన్నగిల్లడం.. మానేరు, చల
కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా అమలులో కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఇకపై రైతుభరోసా పథకం కోసం ప్రతి రైతు నుంచీ సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ ధ్రువీకరణ) తీసుకోవాలని యోచిస్తున్నట్టు ప్రచ�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా రైతుభరోసా సంగతి మాత్రం జాడలేకుండా పోతోంది. ఇప్పటికే గడిచిన వానకాలం సీజన్లోనూ రైతుభరోసా కింద అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయాన్ని అందించని రేవంత్ సర్కారు.. ఇప్పు�
ఎస్సారెస్పీ ఎగువ ఆయకట్టుకు నేటి నుంచి నీటిని విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. కానీ, ప్రభుత్వం కాలువల మరమ్మతులు మరిచిపోయింది. కాలువల లైనింగ్ దెబ్బతిని, అనేక చోట్ల బుంగలు పడ్డాయి. పూడిక కూరుకుపోయి, పిచ్చ�
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ యాసంగిలో లోయర్ మానేర్ డ్యాం (ఎల్ఎండీ) దిగువ ఆయకట్టుకు సాగునీటిని ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. భవిష్యత్తు తాగునీటి అవసరాలు, ఎల్ఎండీ ఎగువన సాగునీటి అవస
ప్రజల ప్రయోజనార్థం భూములు సేకరిస్తే పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని, అంతే తప్ప పాలమూరు సభలో 10 లక్షలు కాకుంటే 20 లక్షలు నేనిస్తా.. అని రేవంత్రెడ్డి అనడం ఏమిటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిల�
జిల్లాలో వానకాలం పంట దాదాపు చేతికిరాగా, రైతాంగం అప్పుడే యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో సాగు విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో 1,24,292 ఎకరాల్లో పంట సాగవనున్నదని ప్రణాళికలు సిద్ధ�
రైతన్నకు విత్తనపోటు తగులుతున్నది. కర్షకుడి సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న కాంగ్రెస్ విధానాలతో నడ్డి విరుగుతున్నది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ శాఖ పరిధిలో ఓ వైపు యాసంగికి వరి విత్తనాల కొరత వేధిస్తుం�