యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని వర్ని, చందూర్, మోస్రా తదితర ప్రాంతాలకు రాష్ట్రంలోనే వరిసాగులో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక్కడి రైతులు ప్రతి ఏడాది ప్రణాళికాబద్ధంగా వరి సాగుచేస�
సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నారావుపేట మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు కాల్వలు, చెరువులు, బావులను నమ్ముకొని యాసంగిలో వరి, మక్కజొన్న సాగు చేశారు.
నియోజకవర్గంలో ఎకరం కూడా ఎండిపోకుండా పంటలను కాపాడుతామని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీర్కూర్ నల్లజేరు చెరువును సోమవా రం ఆయన పరిశీలించారు.
‘రిజర్వాయర్లలో నీళ్లున్నా కాల్వలకు విడుదల చేయని అసమర్థ ప్రభుత్వం ఇది.. అవగాహన లేని మంత్రులు, అధికారులతో సమన్వయ చేసుకోవడం లేదు.. దీని వల్ల యాసంగిలో నీళ్లందక పొలాలు ఎండిపోతున్నయ్.. రైతులు గోస పడుతున్నా కాం
ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న రైతులు పంటకు నీరందక కళ్లముందు ఎండిపోతుంటే చూడలేకపోయారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తలాకొంత వేసుకుని పంట కాలువలను బాగు చేయించుకొని సాగునీరు అందేలా చేసుకు
పదేండ్ల తర్వాత మళ్లీ పాత రోజులు పునరావృతమవుతున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో సాగునీరు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పెండింగ్తోపాటు కొత్త ప్రాజెక్టులు నిర
నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు మంగళవారం ములకలపల్లిలోని బాలాజీ ఫెర్టిలైజర్స్ ఎదుట పురుగు మందు డబ్బ�
అన్నదాతలకు మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. చెరువులు, కుంటల్లో నీళ్లు అడుగంటి.. బోర్లు, బావులు ఎండిపోయి సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఓవైపు మానేరు ఎండిపోవడం, డీబీఎం 38 కాలువ ద్వారా ఎస్సారెస్పీ నీళ్లు రాకపోవ�
గత ఏడాది యాసంగి సీజన్కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)ను ఎఫ్సీఐకి ఇవ్వొద్దని జిల్లా మేనేజర్లు, సివిల్సైప్లె అధికారులకు పౌరసరఫరాల సంస్థ ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు సర్క్యు�
బీడువారిన పొలాలు...ఎండిన చెరువులు.. తెగిన చెరువు కట్టలు.. మరమ్మతులకు నోచుకోని చెరువులు.. చుక్కా నీరు పోయని బోర్లు.. ఇదంతా పదేండ్ల కిందట సమైక్యపాలనలోని దుస్థితి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పదేం�
యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారిం ది. కరెంట్ కష్టాలు అధికమవడం.. జూ రాల, నెట్టెంపాడ్, ఆర్డీఎస్, తుమ్మిళ్ల త దితర ప్రాజెక్టుల కింద నీటి లభ్యత లేకపోవడంతో రై తులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. బోర్ల కింద అక్కడక
నిరుడి వరకు రందీలేకుండా యాసంగి పంట లు పండించిన రైతులు ఈఏడు ఆగమాగమవుతుండ్రు. అందుకు ఎండాకాలం వచ్చిరాగానే భూగర్భజలాలు అడుగంటిపోవడమే కారణం. చలికాలంలో కూడా ఎండ తీవ్రత ఉండడం, ఎండాకాలం ఆరంభంలోనే ఏసిన పంటలకు న
వేసవి రాకముందే ఎండలు ముదురుతుండడంతో కామారెడ్డి జిల్లాలో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోతుండగా..రోజురోజుకూ భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. దీంతో పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చ�
సాగు విస్తీర్ణంలో ఎప్పుడూ ముందుండే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈసారి పూర్తిగా వెనుకబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యాసంగి ఎండమావిని తలపిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా చరిత్రలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా పంటల స�
వానకాలం పంట కన్నీళ్లను మిగల్చగా కోటి ఆశలతో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్న ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోని రిజర్వాయర్, చెరువుల్లో నీరు లేక పోవడంతో భూగర్భజలాలు తగ్గాయి. దీంతో బోరుబావుల్లో నీటి లభ్యత మంద�