వడ్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం నేటి నుంచే యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు మూడు, నాలుగు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభం అవసరమైన అన్ని గ్రామాల్లో కేంద్రాలు ప్రతి గింజకూ మద్దతు ధర నేడు మంత్రి జగదీశ్రె
యాసంగి సీజన్లో రాష్ట్ర రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. కార్పొరేట్లకు, దొంగలకు పదిన్నర లక్షల కోట్లు మాఫీచేసిన కేంద్ర ప్రభుత్వం.. 60 లక్షల మంది రైతుల కోసం
యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కచ్చితంగా కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పే
తెలంగాణ, ఏపీకి కేఆర్ఎంబీ లేఖ హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు సంబంధించి తాగు, సాగునీటి అవసరాలపై ఇండెంట్ను ఈ నెల 24లోగా అందజేయాలని తెలంగాణ, ఏపీ ఈఎన్సీలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర�
పెరిగిన నూనె గింజలు.. తగ్గిన వరి వ్యవసాయశాఖ నివేదిక హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంటల సాగు మందకొడిగా సాగుతున్నది. యాసంగిలో 46.49 లక్షల ఎకరాల్లో పంటల సాగు అవుతుందని అంచనా వేయగా
మీడియాతో రాష్ట్ర వ్యవసాయమంత్రి నిరంజన్రెడ్డి గోయల్తో రాష్ట్ర మంత్రులు,ఎంపీల బృందం భేటీ హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): యాసంగిలో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తే లేదని కేంద్ర మంత్ర�
28 నుంచి పది రోజులపాటు ఖాతాల్లోకికోటిన్నర ఎకరాలకు 7,500 కోట్లు సాయం కొత్త లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తులు హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): యాసంగి రైతుబంధు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు క�
కేంద్రం రూపంలో ప్రమాదం.. యాసంగి వడ్లు మోదీ సర్కార్ కొనదు రాష్ట్ర ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు.. కొనుగోలు కేంద్రాలు ఉండవు వరి వేసేవారికి రైతుబంధు రాకపోవచ్చు స్పష్టంగా తేల్చిచెప్తున్న రాష్ట్ర వ్యవసాయశా�
డిమాండ్ గల పంటల సాగుతో భరోసా వరి సాగుతో రైతులకు అధిక నష్టాలు వ్యవసాయరంగ నిపుణుల సూచన హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో రైతుల్లో తీవ్ర ఆ�
పప్పులు, నూనెగింజల వైపు రైతుల చూపు పెరిగిన మక్క సాగు విస్తీర్ణం హైదరాబాద్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తు
తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న పరిస్థితుల్లో వానలు రాక, కరెంటు లేక, సాగు నీరందక నిత్యం బాధామయ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప�
ప్రత్యామ్నాయ సాగు లాభాలు.. కాలాన్ని బట్టి పంట వేయాలి.. భూసార పరీక్షలు చేయించాలి.. దిగుబడి బాగా వచ్చే పంటలు సాగు చేసుకోవాలి.. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారు.. విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? నువ్వులు, పెసర�
మంత్రి జగదీశ్ రెడ్డి | యాసంగిలో వరి పంట వద్దు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.