తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న పరిస్థితుల్లో వానలు రాక, కరెంటు లేక, సాగు నీరందక నిత్యం బాధామయ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప�
ప్రత్యామ్నాయ సాగు లాభాలు.. కాలాన్ని బట్టి పంట వేయాలి.. భూసార పరీక్షలు చేయించాలి.. దిగుబడి బాగా వచ్చే పంటలు సాగు చేసుకోవాలి.. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారు.. విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? నువ్వులు, పెసర�
మంత్రి జగదీశ్ రెడ్డి | యాసంగిలో వరి పంట వద్దు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.
వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు అత్యవసరం దొడ్డు బియ్యం కొనటానికి కేంద్రం ససేమిరా నూనె గింజలు, పప్పు పంటలవైపు మళ్లాలి రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి 15 రోజుల్లో పంట మార్పిడిపై నివేదికలివ్వండి ఐటీ, పరిశ�
‘గ్రౌండ్నట్ సీడ్ బౌల్’గా రాష్ర్టాన్ని తీర్చిదిద్దాలి ఇక్రిశాట్, అగ్రి వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధన రూ.9 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేక ప్రణాళిక అధికారులతో సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్,
హైదరాబాద్ : యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ సాధించిందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ముగిసినట్లు వెల