ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో వరి ధాన్యం దండిగా పండింది. మొత్తం 508 కేంద్రాలు ఏర్పాటు చేసి పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టగా, ఇటీవలే ప్రక్రియ ముగిసింది. గత సీజన్కంటే లెక్కకు మించి దిగుబడి వచ్చింది.
రైతులు కొంతమంది అవగాహనలేమితో పొలాల్లోని వరి కొయ్యలను కాల్చుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత యాసంగిలో వరి పంటలు పూర్తికావడంతో రైతులు వానకాలం పంటలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే యాసంగిలో వరి పంటల�
జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో గత ఏడాది కంటే పెద్ద ఎత్తున ధాన్యం రైతు చేతికి వచ్చింది. అధికారులు వేసిన అంచనాలకు మించి ధాన్యం వెల్లువలా వచ్చి చేరింది. అధికారులు 2.30 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని భావించ
Agriculture | గతంలో సాగు నీటి సమస్య కారణంగా వాన పడితే గానీ దుక్కి దున్నే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు కథ మారింది. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో పుష్కలమైన సాగునీళ్లు అందుబాటులోకి వచ్చాయి. నడి వేసవిలోనూ చెరువుల�
ఓ వైపు వర్షం...మరో వైపు తీవ్రమైన ఎండల ప్రభావం.. అయినా యాసంగి సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వ ఆదేశాలతో సెంటర్ల నిర్వాహకులతో పాటు అధికార యంత్రాంగం, ఆయా
వానకాలంలో సింగవట్నం శ్రీవారిసముద్రం ఆయకట్టు రైతులు క్రాప్ హాలీడేను ప్రకటించుకున్నారు. అయితే యాసంగిలో ఆయకట్టు కింద ఏడు గ్రామాల రైతులు సుమారు ఐదువేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు.
యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏరోజుకారోజు దిగుమతి చేసుకోవాలని మిల్�
అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. రైతుల నోటికాడి ముద్దను దూరం చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పంటలను కాపాడే ప్రత్యామ్నాయ విధానాలపై చర్చ జరుగుతున్నద�
పంట చేతికి వచ్చిన సమయాన అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసినా ప్రభుత్వం బాధ్యతగా అండగా నిలుస్తున్నది. కొద్దిరోజులుగా చెడగొట్టు వానలు చేనుపై ఉన్న పంటలకు నష్టం కలిగించడంతో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్
ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలు చేతికొచ్చే సమయంలో చెడగొట్టు వానలతో రైతులకు నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా వరి పంటతోపాటు మామిడి తోటలు దెబ్బతింటున్నాయి. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురుస్తుండడంత
యాసంగి సీజన్లో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. మెదక్ జిల్లాలోని ఆయా మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయ, ఉధ్యానవన శాఖ అధిక
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి సీజన్లో పండిన చివరి ధాన్యం గింజ వరకు కనీస మద్ద తు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో యాసంగి సీజన్లో పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపార�
యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. భద్రాద్రి జిల్లా నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. అధి�