సీఎం కేసీఆర్ దూరదృష్టి, అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలతో.. తెలంగాణలో వ్యవసాయం పండుగలా సాగుతున్నది. దీంతో పలు రాష్ర్టాల నుంచి కుటుంబ సమేతంగా వలస వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాయి. ఏ�
యాసంగి సీజన్లో వరి పంటలు సమృద్ధిగా పండటంతో పశువుల మేతకు ఇబ్బంది లేకుండాపోయింది. గతంలో కొడవళ్లతో పంట కోయడంతో కొంత గడ్డి పొలాలకే పరిమితమయ్యేది. ఈ క్రమంలో వేసవి కాలంలో పశువులకు గడ్డి కొరత ఏర్పడేది. ప్రస్త�
మండు వేసవిలోనూ పాలేరు జలాశయంలో జలకళ ఉట్టిపడుతున్నది. ఎండ తీవ్రత పెరగడం, సాగర్ ఆయకట్టు కింద వరికోతలు పూర్తికావడం సహజంగా ఈ సమయంలో పాలేరు నీటిమట్టం 15 నుంచి 20 అడుగుల మధ్య ఉంటుంది.. కానీ సోమవారం 22.75 అడుగులకు చేర�
యాసంగి 2022-23 లో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ పట్టణం పరిధి
దండిగా నీళ్లు.. ఫుల్లుగా కరెంట్.. ఫలితంగా యాసంగిలో పంటలు జోరుగా సాగయ్యాయి. పుట్ల కొద్దీ వడ్ల దిగుబడులు రానున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వ�
పోషకాలు మెండుగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలుచేసేవి చిరుధాన్యాలు. వీటిని ఆహారంగా తీసుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుండడంతో పంటలకూ మాంచి డిమాండ్ ఏర్పడింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడితో ఆశించ�
CMR | బియ్యం (సీఎమ్మార్) సేకరణ విషయంలో కేంద్రం గతంలో మాదిరిగానే కొర్రీలు పెడుతున్నది. రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ గడువు పొడిగించేందుకు ససేమిరా అంటున్నది. 2021-22 వానకాలం, యాసంగి సీజన్కు సంబంధించిన సీఎమ్మార్ �
రాష్ట్రంలో యాసంగి సాగు రికార్డు స్థాయిలో నమోదైంది. మార్చి నెలాఖరుతో యాసంగి, గతంలో ఎప్పుడూ లేనంతగా 72.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ నివేదిక విడుదల చేసింది.
యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈ నెల 3వ వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరు సమన్వయంతో పనిచేయాలన్నారు.
సాగులో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ర్టానికే దిక్సూచిగా నిలిచింది. చరిత్రను తిరుగరాస్తూ సాగు మడిలో రైతన్న ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఈ యాసంగిలో ఏకంగా ఆల్ టైం గ్రేట్ రికార్డు స్థాయిలో 13.48లక్షల ఎకరా
సకాలంలో కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎమ్మార్) ఇవ్వని డిఫాల్ట్ మిల్లర్లపై చర్యలు తీసుకొనేందుకు పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సీఎమ్మార్ ఇవ్వని 300 మిల్లుల జాబితాను అధికారులు సిద్ధం చే�
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది ఆన్లైన్లో పంటల నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతున్నది.
నల్లగొండ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన డిండి ఆయకట్టుకు ఈ సంవత్సరం దండిగా సాగునీరందుతున్నది. నలభై సంవత్సరాల తర్వాత వరుసగా వానకాలం, యాసంగి సీజన్లకు సాగునీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక
యాసంగి సీజన్ శనగల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా పంట కొనాలని అధికారులను సీఎం కే�