యాసంగి సీజన్లో ప్రాజెక్టులను నమ్ముకొని పంటలు సాగు చేయాలనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. ఈసారి వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడం.. ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి సమృద
యాసంగి సాగు ప్రణాళిక గాడి తప్పుతున్నది. గడిచిన తొమ్మిదేండ్లుగా రెండు సీజన్లలో పచ్చని పంటలు పండగా ఈ సారి వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ శాఖ అంచనాలు మారుతున్నాయి.
యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. ప్రస్తుత పంపిణీ తీరు, సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతుబంధు పంపిణీని గత ప
వ్యవసాయ, ఉద్యానపంటల సాగుకు చిరునామాగా ఉన్న ఖమ్మం జిల్లాలో తొలిసారిగా యాసంగి సాగు కనిష్ఠస్థాయిలో కనిపిస్తున్నది. భిన్నపంటల సాగుకు కేరాఫ్గా మారిన జిల్లా రైతాంగం ఈ సంవత్సరం సాగు చేయలేక నానా ఇబ్బందులు పడ�
ప్రస్తుత యాసంగి సీజన్కు ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు విడుదలయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం బయ్యన్నవాగు రిజర్వాయర్ వద్ద తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ నీటి ప
రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు వేయాలని, ఆరు గ్యారెంటీల అమలుకు ఒత్తిడి తెస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం కౌడిపల్లి, శివ్వంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఆమె ప్రజా�
ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. పనిదినాలు కల్పించడంలో జిల్లా ముందంజలో నిలిచినా పూర్తిస్థాయిలో జాబ్కార్డులున్న కూలీలందరికీ జిల్లా యంత్రాంగం పని కల్పించల
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు మళ్లీ బోర్లు, బావుల తవ్వకంపై దృష్టిసారించారు. ఈ ఏడాది ఎగువ నుంచి రిజర్వాయర్కు చుక్కనీరు రాకపోవడంతో ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడింది.
యాసంగి సీజన్లో పంటల సస్యరక్షణ చర్యలు తీసుకుని, పంట ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే లక్ష్యంగా రైతులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వరి, మొక్కజొన్న, కంది, పప్పు దినుసులు, వేరుశనగ తదితర పంటలు ఏపుగా పెరిగే సమయ�
జిల్లాలో 1,09,642 మంది రైతుబంధు లబ్ధిదారులు ఉన్నారు. వీరికి రూ.132. 87 కోట్ల సాయం అందుతున్నది. ఎకరాకు రూ.5 వేల చొప్పున గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందజేసింది.
యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ గందరగోళంగా మారింది. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ కాగా, పలువురి ఖాతాల్లో రూ.1, రూ.62 చొప్పున జమ కావడంతో ఆయా రైతులు విస్తుపోయారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రైతులు, కూలీలు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. వానకాలం ముగిసి యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులు ఓ వైపు వరి కోతలు కోస్తుండగా.. మరోవైపు నాట్లు వేస్తున్న పరిస�
యాసంగి సీజన్ ప్రారంభమైనా సంగారెడ్డి జిల్లాలో వానకాలం ధాన్యం సేకరణ ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలో 1,14,222 మంది రైతులు 1,51,359 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు.
నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ఆయా పంటల సాగుకు అవసరమైన నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ సిద్ధంగా ఉంది. ఏటా ఈ సమయంలో రైతాంగం ఆరుతడి పంటల సాగుకే మొగ్గు చూపుతున్నది.
నిజామాబాద్ జిల్లాలో యాసంగి పంటలు వేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. 2023-24 సంవత్సరానికి గాను 5,07,539 ఎకరాల్లో రైతులు పంట సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పంటల సాగుకు అవ�