స్వరాష్ట్రంలో వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో రైతులు బతుకులు మారుతున్నాయి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు విత్తనం నాటిన నుంచి చేతికొచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్త�
యాసంగికి నీటి ఢోకా లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈ సీజన్లో పండించే పంటలకు నీటి సమస్య లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందింది. వారబందీ పద్ధతిలో మార్చి 31 వరకు ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగున�
జిల్లాలో యాసంగి సీజన్లో వరి ప్రధాన పంటగా ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉన్నది. అందులో ముఖ్యంగా గంగాకావేరి అనే వరి రకం వర్ని, రుద్రూర్, కోటగిరి, బోధన్ డివిజన్తోపాటు ఆయా చోట్ల ఎక్కువ మొత్తంలో రైతులు పండిస�
యాసంగి సీజన్ ప్రారంభం కావడం, కొన్నిచోట్ల పైరుకు వివిధ రకాల తెగుళ్లు సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా ఉల్లికోడు, గొట్టపురోగం, దుంపరోగం, రాగి గొట్టాల వంటి తెగుళ్లు సోకి పైరును ఎదగకుండ�
మక్కజొన్న పంట వర్షాధారం, సాగు నీటి వనరుల కింద వానకాలం, యాసంగిలో రైతులు సాగు చేస్తారు. ఇది ఆహార పంటగానే గాక దాణా, పశువులకు మేత, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా, పాప్కార్న్గా తదితర రకాలుగా దీన్ని ఉపయోగిస్తా�
రైతుబంధు పథకం ద్వారా యాసంగి పంట పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఎకరానికి రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది.
సాగు సంబురంగా సాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా నిరాదరణకు గురైన వ్యవసాయం పూర్వ వైభవాన్ని సంతరించుకున్నది.కరువు నేలలో కృష్ణమ్మ జల పరవళ్లు తొక్కుతున్నది. ఎంజీకేఎల్ఐ ఎత్తిపోతల పథకం..