తలాపున గోదారి, మరోవైపు సాగర్ ప్రాజెక్టు కాలువలు, జిల్లా నడిమిట్లో ప్రధాన రిజర్వాయర్లు ఉన్నప్పటికీ సాగునీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. రెండు కాదు.. ఒక్కో ఏరియాలో మూడు పంటలు సైతం పండించిన చరిత్
ఎన్నో ఆశలతో యాసంగి సీజన్లో రైతులు వరితోపాటు కూరగాయల పంటలు సాగు చేశారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని పంటలు సాగు చేసినా పూర్తి వేసవి రాకముందే చెరువులు, బావులు, కుంటల్లో నీరు అడుగంటడంతో ర�
ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న రైతులు పంటకు నీరందక కళ్లముందు ఎండిపోతుంటే చూడలేకపోయారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తలాకొంత వేసుకుని పంట కాలువలను బాగు చేయించుకొని సాగునీరు అందేలా చేసుకు
సీజన్లు గడిచిపోతున్నా.. రంగారెడ్డి జిల్లాలో మిల్లర్ల నుంచి కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) మాత్రం వెనక్కి రావడం లేదు. 2022-23 యాసంగికి సంబంధించి సీఎంఆర్ గడువు ముగిసింది.
గత ఏడాది యాసంగి సీజన్కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)ను ఎఫ్సీఐకి ఇవ్వొద్దని జిల్లా మేనేజర్లు, సివిల్సైప్లె అధికారులకు పౌరసరఫరాల సంస్థ ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు సర్క్యు�
వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో ఈ ఏ డాది జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండలేదు. దీనికితోడు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి కూడా నీరు రాకపోవడంతో యాసంగి సీజన్లో జూరాల ప్�
యాసంగి సీజన్లో వేసిన పైరు పొట్ట దశకు వస్తున్నా అన్నదాతకు మాత్రం ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందడం లేదు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రైతు బంధు వేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు రెండు నె
ఈ యాసంగి సీజన్లో వరి సాగుపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. కృష్ణానది నీటిని ఎంజీకేఎల్ఐ ద్వారా నాలుగు వారాల కిందట మోటర్లు పంపింగ్ చేసి ఎల్లూరు, సింగవట్నం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు తరలిం�
యాసంగి సీజన్కు ఆరుతడి విధానంలో సాగు చేసేందుకు వివిధ రకాల అపరాల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు నందిపహాడ్ విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ ఆర్.కృష్ణవేణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
యాసంగి సీజన్లో ప్రాజెక్టులను నమ్ముకొని పంటలు సాగు చేయాలనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. ఈసారి వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడం.. ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి సమృద
యాసంగి సాగు ప్రణాళిక గాడి తప్పుతున్నది. గడిచిన తొమ్మిదేండ్లుగా రెండు సీజన్లలో పచ్చని పంటలు పండగా ఈ సారి వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ శాఖ అంచనాలు మారుతున్నాయి.
యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. ప్రస్తుత పంపిణీ తీరు, సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతుబంధు పంపిణీని గత ప