ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగి సాగు 1.65 లక్షల ఎకరాల్లో ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వానకాలంలో 5.20 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, సోయా సాగు చేస్తారు.
యాసంగి సీజన్ పంటలకు లోయర్ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా సూర్యాపేట జిల్లా వరకు సాగు నీరందిస్తామని ఇరిగేషన్ కరీంనగర్ ఈఎన్సీ శంకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని
సిద్దిపేట జిల్లా రైతుల ప్రయోజనాల దృష్ట్యా నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు బుధవారం లేఖ రాశా రు.
Telangana | యాసంగి సీజన్లో అనంతగిరి, రంగనాయకసాగర్ ప్రాజెక్టు పరిధిలో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరందించడం కష్టమేనని అధికారులు అభిప్రాయపడినట్టు తెలుస్తున్న ది.
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. వరి కోతలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మరో రెండు వారాల తర్వాతే వరి కోతలు ఊపందుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరే అవకాశం ఉంది.
కడివెడు కష్టాలతో ‘వానకాలాన్ని’ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటున్న కొత్తగూడెం జిల్లా కర్షకులకు ఇప్పుడు యాసంగి సీజన్ మరో పెద్ద గండంగా కన్పిస్తోంది. ఒకవైపు సర్కారు మోసం, మరోవైపు ప్రకృతి ప్రకోపం వంటి కారణాలతో
రైతు సంక్షేమం కోసం కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన పెట్టుబడి సాయం పథకానికి గ్రహణం పట్టుకున్నది. కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుబంధు రూపంలో అమలయ్యే ఈ స్కీమ్ నిలుపుదలైంది. తొలుత �
రాష్ట్ర ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్ ప్రారంభమయ్యే ముందు రైతుభరోసా ఇవ్వాలని రైతులు కోరారు. ‘రైతు భరోసా’పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధ్యక్షతన సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలనుసేక
వానాకాలం ప్రారంభంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అష్టకష్టాలతో యాసంగి సీజన్ను దాటుకొని ముందుకు వచ్చిన కర్షకులకు మరోసారి ఉపద్రవం ముంచుకొస్తోంది. వర్షాకాలం మొదలై మూడు వారాలు కావొస్తున్నప్పటికీ వర్షాల
వానకాలం సీజన్ ప్రారంభమైనా రైతుల చేతిలో పైకం లేదు. ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించినా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదు. దీనికితోడు ప్రభుత్వ
47 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే రికార్డా? లేక 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే రికార్డా? అయితే, పౌరసరఫరాల సంస్థ, ప్రభుత్వ లెక్కలు చూస్తే పై డౌట్ అందరికీ వస్తుంది.
గత యాసంగికి ఎన్నికల కోడ్ను బూచిగాచూపి కాంగ్రెస్ నాయకులు రైతుబంధును అడ్డుకున్నారు. అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సా యం ఇవ్వకుండా జాప్యం చేశారు. దీంతో ఎలాగైనా వేసిన పంటలను కాపాడుకునేందుకు చిన్న, సన్నకా�
ఎంజీకేఎల్ఐ పథకం కింద 2017 నుంచి సాగునీరు పుష్కలంగా అందుతుండగా కల్వకుర్తి ప్రాంతంలో రైతులు ఎక్కువ మొత్తంలో వరి సాగుచేశారు. 2020 నుంచి వరి సాగు ఊహించనంత గా పెరిగింది. దీంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొన