జిల్లాలో యాసంగి సీజన్ వరి ధాన్యం సేకరణ తరువాత డబ్బుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో ధాన్యం విక్రయించిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు, మూడు రోజుల్లో చెల్లింప
గత యాసంగితో పోలిస్తే ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్బాబు తెలిపారు. టేక్రియాల్లో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరాల జిల్లా మేనే�
యాసంగి రైతుబంధు పంపిణీలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. రైతుల ఖాతాల్లో జమచేసిన రైతుబంధు పైసలు మళ్లీ వెనక్కి వెళ్తున్నాయి. రైతుల ఖాతాల నుంచి తిరిగి సర్కారు ఖాతాలో జమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగ�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం తీసుకొచ్చి అన్నదాతలకు అండగా నిలిచింది. వానకాలం, యాసంగికి రూ.5 వేల చొప్పున ఏటా ఎకరానికి రూ.10 వేలు అందించి పంట పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేసింది. కానీ కాంగ్రెస్ పార్ట
ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనది. దళారీ వ్యవస్థను కట్టడి చేయడంతోపాటు మోసాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడా ది యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఐరిస్(క�
నారాయణపేట జిల్లాలో యాసంగి సీజన్లో పండిన ధాన్యం కొనుగోలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే వరి కోతలు మొదలవగా.. ఉత్పత్తికి అనుగుణంగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో యాసంగి సీజన్ (2023-2024) ధాన్యం కొనుగోళ్లపై కొనుగ
రైతులు యాసంగి సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసి అధిక ఆదాయం పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ సైంటిస్ట్లు ఎం.గోవర్ధన్, ఆర్.ఉమారెడ్డి అన్నారు. రామకృష్ణాపురంలో క్లస్టర�
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక మార్చాలని జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం రీసెర్చి డైరెక్టర్ పి.రఘురాంరెడ్డి, విశ్వ విద్యాలయం ఎక్స్టెన్షన్ డైరెక్టర్ వి.సుధారాణి, పాలెం పరి�
తలాపున గోదారి, మరోవైపు సాగర్ ప్రాజెక్టు కాలువలు, జిల్లా నడిమిట్లో ప్రధాన రిజర్వాయర్లు ఉన్నప్పటికీ సాగునీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. రెండు కాదు.. ఒక్కో ఏరియాలో మూడు పంటలు సైతం పండించిన చరిత్
ఎన్నో ఆశలతో యాసంగి సీజన్లో రైతులు వరితోపాటు కూరగాయల పంటలు సాగు చేశారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని పంటలు సాగు చేసినా పూర్తి వేసవి రాకముందే చెరువులు, బావులు, కుంటల్లో నీరు అడుగంటడంతో ర�
ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న రైతులు పంటకు నీరందక కళ్లముందు ఎండిపోతుంటే చూడలేకపోయారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తలాకొంత వేసుకుని పంట కాలువలను బాగు చేయించుకొని సాగునీరు అందేలా చేసుకు
సీజన్లు గడిచిపోతున్నా.. రంగారెడ్డి జిల్లాలో మిల్లర్ల నుంచి కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) మాత్రం వెనక్కి రావడం లేదు. 2022-23 యాసంగికి సంబంధించి సీఎంఆర్ గడువు ముగిసింది.