జిల్లాలోని వాగులు.. వంకల నుంచి వృథాగా పోతున్న నీటిని పంటలకు మళ్లించే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు చెక్ డ్యామ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. మూడేళ్ల క్రితం రూ. 22.19 కోట్లతో 6 చెక్ డ్యామ్లు నిర్మించగా, 785 ఎకరా �
రైతు సంక్షేమమే ధ్యేయంగా అమల్లోకి తీసుకువచ్చిన రైతు బంధు పథకంతో జిల్లాలోని రైతులు అప్పుల బాధల నుంచి విముక్తి పొందారు. అతివృష్టి, అనావృష్టిలతోపాటు ఏదో రకంగా పంట నష్టపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నల�
పుట్లకొద్దీ వడ్లతో రాష్ట్రం ధాన్యరాశిని తలపిస్తున్నది. గత మూడేండ్లుగా కొనసాగుతున్న వడ్ల ఉత్పత్తి ఈ యాసంగిలోనూ కొనసాగనున్నది. ఈ సీజన్లో సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచ
యాసంగిలో రైతన్న పంట పండింది. కాలం కలిసి రావడంతో వేరుశనగ దిగుబడి బాగా వచ్చింది. ఎంజీకేఎల్ సాగునీటి రాక.. నిరంతర విద్యుత్.. గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలతో రైతన్న ఇంట సిరుల దిగుబడి
వచ్చింది.
సమైక్య పాలనలో వానకాలం సీజన్లో అన్ని పంటల సాగు కలిపి 10లక్షల ఎకరాలు దాటిందంటే ఎంతో గొప్పగా అనిపించేది. ఇక యాసంగిలో మూడు నాలుగు లక్షల ఎకరాల సాగు కూడా గగనంగానే ఉండేది. కానీ స్వరాష్ట్రంలో ఏటికేడు పంటలసాగు గణ�
Telangana Agriculture | సరిగ్గా ఎనిమిదేండ్లలో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అద్దెకరం పారితే గొప్ప అనుకొనే రోజులు పోయి, ఏకంగా పదెకరాల పంటలను పారిస్తున్నరు మన తెలంగాణ రైతన్నలు.
స్వరాష్ట్రంలో వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో రైతులు బతుకులు మారుతున్నాయి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు విత్తనం నాటిన నుంచి చేతికొచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్త�