సాగు సంబురంగా సాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా నిరాదరణకు గురైన వ్యవసాయం పూర్వ వైభవాన్ని సంతరించుకున్నది.కరువు నేలలో కృష్ణమ్మ జల పరవళ్లు తొక్కుతున్నది. ఎంజీకేఎల్ఐ ఎత్తిపోతల పథకం..
యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు సొమ్ము పంపిణీ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎకరా లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతుల బ్యాంకు అకౌంట్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ అయ్యాయి.
Minister Harish rao | తెలంగాణ రైతన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది. యాసంగి సీజన్కు సంబంధించి
రైతులకు రైతుబంధు పథకంతో ప్రయోజనం చేకూరనున్నది. చిన్న, సన్నకారు నుంచి పెద్ద రైతులందరికీ భూవిస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నది.
యాసంగి సీజన్ ప్రారంభంకాగా, అన్నదాతలకుతీపి కబురు అందింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సరస్వతీ కెనాల్ ద్వారా సాగునీటిని సోమవారం నుంచి అందించేందుకు ఎస్సారెస్పీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు ఈసారి కూడా వరి పంటే ఎక్కువగా సాగు కానున్నట్లు అంచనా వేశారు.
‘యాసంగి సీజన్కు కావాల్సిన యూరియా, డీఏపీతో సహా ముఖ్యమైన ఎరువులు సమృద్ధిగానే ఉన్నాయి. రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా వాటిని పంపుతున్నాం’.. గతవారం ఎరువుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రకటన అబద్ధమని తేలిపోయింది.