యాసంగి సీజన్ ప్రారంభం కావడం, కొన్నిచోట్ల పైరుకు వివిధ రకాల తెగుళ్లు సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా ఉల్లికోడు, గొట్టపురోగం, దుంపరోగం, రాగి గొట్టాల వంటి తెగుళ్లు సోకి పైరును ఎదగకుండ�
మక్కజొన్న పంట వర్షాధారం, సాగు నీటి వనరుల కింద వానకాలం, యాసంగిలో రైతులు సాగు చేస్తారు. ఇది ఆహార పంటగానే గాక దాణా, పశువులకు మేత, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా, పాప్కార్న్గా తదితర రకాలుగా దీన్ని ఉపయోగిస్తా�
రైతుబంధు పథకం ద్వారా యాసంగి పంట పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఎకరానికి రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది.
సాగు సంబురంగా సాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా నిరాదరణకు గురైన వ్యవసాయం పూర్వ వైభవాన్ని సంతరించుకున్నది.కరువు నేలలో కృష్ణమ్మ జల పరవళ్లు తొక్కుతున్నది. ఎంజీకేఎల్ఐ ఎత్తిపోతల పథకం..
యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు సొమ్ము పంపిణీ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎకరా లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతుల బ్యాంకు అకౌంట్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ అయ్యాయి.
Minister Harish rao | తెలంగాణ రైతన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది. యాసంగి సీజన్కు సంబంధించి
రైతులకు రైతుబంధు పథకంతో ప్రయోజనం చేకూరనున్నది. చిన్న, సన్నకారు నుంచి పెద్ద రైతులందరికీ భూవిస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నది.