Minister Harish rao | తెలంగాణ రైతన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది. యాసంగి సీజన్కు సంబంధించి
రైతులకు రైతుబంధు పథకంతో ప్రయోజనం చేకూరనున్నది. చిన్న, సన్నకారు నుంచి పెద్ద రైతులందరికీ భూవిస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నది.
యాసంగి సీజన్ ప్రారంభంకాగా, అన్నదాతలకుతీపి కబురు అందింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సరస్వతీ కెనాల్ ద్వారా సాగునీటిని సోమవారం నుంచి అందించేందుకు ఎస్సారెస్పీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు ఈసారి కూడా వరి పంటే ఎక్కువగా సాగు కానున్నట్లు అంచనా వేశారు.
‘యాసంగి సీజన్కు కావాల్సిన యూరియా, డీఏపీతో సహా ముఖ్యమైన ఎరువులు సమృద్ధిగానే ఉన్నాయి. రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా వాటిని పంపుతున్నాం’.. గతవారం ఎరువుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రకటన అబద్ధమని తేలిపోయింది.
సరిపడా సాగునీరు.. ఇబ్బందులు ఉండవు యాసంగిలో పత్తి కొత్త చరిత్రకు నాంది ఆదర్శంగా ఖమ్మం రైతు వెంకటేశ్వర్లు మంత్రి నిరంజన్రెడ్డి ప్రశంస.. సన్మానం హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ)/కొణిజర్ల: యాసంగిలో పత్తి స�
2021-22 యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎమ్మార్)లో నూక శాతంపై అధ్యయనం చేసేందుకుగాను సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి�
లోక్సభలో కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శ హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందిపెట్టే వి�
ఇతర పంటలకు అన్నదాతల మొగ్గు రాష్ట్రంలో ముగిసిన యాసంగి సీజన్ మొత్తం 54 లక్షల ఎకరాల్లో పంటలు గత యాసంగి సీజన్ కంటే 14లక్షల ఎకరాలు తక్కువ 2 లక్షల ఎకరాల్లో పెరిగిన పప్పు, నూనె గింజల సాగు 17 లక్షల ఎకరాలు తగ్గిన వరి �
కొత్త అర్హుల నుంచి స్వీకరణ: వ్యవసాయశాఖ హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఈ నెల 10వ తేదీ నాటికి ధరణిలో నమోదైన, కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు 2020-21 యాసంగి సీజన్ రైతుబంధు కోసం దరఖాస్తు చ
పూడూరు : యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు పండించుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆ�
యాసంగి బియ్యం కొనబోమన్న కేంద్రం ఎదురుచూస్తున్నా ఫలితం శూన్యం ఇప్పటికే మొదలైన యాసంగి సీజన్ ఇతర పంటలపై దృష్టి పెట్టాల్సిందే ఆలస్యం చేస్తే కాలం ముగిసే ప్రమాదం సాగుపై సందేహాలకు ఏఈవోలకు ఫోన్ కేంద్రం.. యాస�