: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన హుండీఆదాయం రూ.2,55,83,999 వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండకింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో 30 రోజుల హుండీలను లెక్కించినట్టు చెప్పారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొనేందుకు కొండపైకి వెళ్లే భక్తులకు నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా లండన్ నుంచి విడి భాగాలను దిగుమతి చేసుకోగా అవి గు�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి కల్యాణోత్సవ సేవను అర్చకులు అత్యంత వైభవం గా నిర్వహించారు. బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లను ముస్తాబు చేసి గజవాహనంపై ఆలయ తిరుమాడ వీధు ల్లో ఊరేగించారు.
యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో యాదగిరీశుడిని దర్శించుకొనేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. మాఢవీధులు భక్తులతో కోలాహలంగా మారాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకొనే భక్తుల సౌకర్యాలపై ఆలయ అధికారులు మరింత దృష్టిసారించారు. దాతల సహకారంతో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తున్నారు.