యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఆరో రోజు ఆదివారం ఉదయం యాదగిరీశుడు గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చాడు.
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదగిరిగుట్టలోని స్వయంభువుడు లక్ష్మీనరసింహ స్వామికి నిత్యోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన నిర్వహిం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఉదయం నిత్యపూజా కైంకర్యం అనంతరం స్వామివారు శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారమైన శ్రీకృష్ణు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో తరించే భక్తులకు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల విడిది కోసం కాటేజీలు, సదన్లు, సత్రాలను సకల సౌలత్లతో నిర్మించారు. సామాన్యుల నుంచి వీవీఐపీ భక్తులు రెండు,
యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Yadadri Brahmotsavam) కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిసివస్తున్నారు. రోజుకో అవతారంలో నారసింహుడిని చూసి తర
‘కరార విందేన పదార విందం ముఖారవిందేన విని వేశ యంతు వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి’ అని మహాభాగవతంలో వటపత్రశాయి గురించి విశిష్టంగా చెప్పడం జరిగింది.
Yadagirigutta | యాదగిరిగుట్ట చుట్టూ అనేక ప్రాంతాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. గత పాలకుల హయాంలో నిరాదరణకు గురైన పర్యాటక ప్రాంతాలు ఇప్పుడు గొప్పగా విరాజిల్లుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. యాదగిర