సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా పరిసర ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. రహదారి విస్తరణతోపాటు అభయారణ్యాలు నిర్మించారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఆలయ ప్రధానార్చక బృందం వార్షికోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తంలో ఆలయాన్ని తెరిచిన అర్చక బృందం లక్ష్మీనరసింహస్వామివారిని మేల్కొలిపారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఒక రోజు ముందుగానే యాదగిరిగుట్టకు సీఎం కానుక అందింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని గుట్టలో వంద పడకల ప్రభుత్వ దవాఖానకు భూమిపూజ చేయడం సంతోషంగా ఉంది’
Minister Harish Rao | సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం రూ.45కోట్లతో 100 పడకల ఆసుపత్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీశ్ యాదాద్రీశునికి ప్రత్యేక ప�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల 21 మాఘ శుద్ధ పాడ్యమిన స్వస్తివాచనం, అంకురారోపణం, విష్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.