‘కరార విందేన పదార విందం ముఖారవిందేన విని వేశ యంతు వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి’ అని మహాభాగవతంలో వటపత్రశాయి గురించి విశిష్టంగా చెప్పడం జరిగింది.
Yadagirigutta | యాదగిరిగుట్ట చుట్టూ అనేక ప్రాంతాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. గత పాలకుల హయాంలో నిరాదరణకు గురైన పర్యాటక ప్రాంతాలు ఇప్పుడు గొప్పగా విరాజిల్లుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. యాదగిర
సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా పరిసర ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. రహదారి విస్తరణతోపాటు అభయారణ్యాలు నిర్మించారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఆలయ ప్రధానార్చక బృందం వార్షికోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తంలో ఆలయాన్ని తెరిచిన అర్చక బృందం లక్ష్మీనరసింహస్వామివారిని మేల్కొలిపారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఒక రోజు ముందుగానే యాదగిరిగుట్టకు సీఎం కానుక అందింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని గుట్టలో వంద పడకల ప్రభుత్వ దవాఖానకు భూమిపూజ చేయడం సంతోషంగా ఉంది’