Minister Harish Rao | సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం రూ.45కోట్లతో 100 పడకల ఆసుపత్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీశ్ యాదాద్రీశునికి ప్రత్యేక ప�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల 21 మాఘ శుద్ధ పాడ్యమిన స్వస్తివాచనం, అంకురారోపణం, విష్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
Lakshmi Narasimha Swamy Temple | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం లెక్కించారు. గత 21 రోజుల్లో హుండీల ద్వారా రూ.1,83,39,667 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు వేడుకలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన సుదర్శన నరసింహ హోం, నిత్య కల్యాణం, తాత్కాలికంగా
వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. యాదిగిరిగుట్ట డిపోనకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది. ఈక్రమంలో కొత్తకోట వద్ద జాతీయ రహదారి-44 పక్కన అదుపు తప్పి బోల్తాపడింది.
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి భక్తులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. గుట్ట కింద నుంచి నేరుగా కొండపైకి భక్తులు వెళ్లేలా ఐదు లిఫ్టులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు.