యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం 2022. ముఖ్యమంత్రి కేసీఆర్ మహా సంకల్పం బూని 1,100 కోట్ల రూపాయలతో పునర్నిరి ్మంచిన దివ్య క్షేత్రాన్ని ఆవిష్కరించ�
స్వయం భూ యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం మొదటి సారిగా జరుగుతున్న ధనుర్మాసోత్సవాలకు శుక్రవారం సాయంత్రం 6.17 గంటలకు ప్రధానార్చక బృందం శ్రీకారం చుట్టింది.
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో నిత్య సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం ఆలయ మొదటి ప్రాకార మండపంలో విష్వక్సేనారాధన,
Yadadri | యాదగిరీశుడి నిత్య తిరుకల్యాణోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవ�
మరుగునపడుతున్న శిల్పకళకు ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి జీవం పోస్తున్నారు. రాష్ట్రంలో శిల్పకళాకారుల సంఖ్యను పెంచాలన్న సంకల్పంతో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీ(వైటీడీఏ)ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహ సంప�
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. దేవతామూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్యకు నివాళి అర్పించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేశా�
Yadagirigutta | యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం ని
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. మంగళవారం సాయంత్రం ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా