యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొల్పారు.
పంచనారసింహుడి క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పర్వదినంతోపాటు శనివారం సెలవుదినం కావడంతో యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొల్పారు.
Yadadri | యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. గత 20 రోజుల్లో రూ. 2 కోట్ల 12 లక్షల 16 వేల 700లు హుండీ ఆదాయం వచ్చింది. బంగారం
భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి రానున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి శీతాకాల విడిది కోసం రాష్ర్టానికి వచ్చిన ఆమె ఉదయం 9.30 గంటలకు యాదాద్రిక�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం 2022. ముఖ్యమంత్రి కేసీఆర్ మహా సంకల్పం బూని 1,100 కోట్ల రూపాయలతో పునర్నిరి ్మంచిన దివ్య క్షేత్రాన్ని ఆవిష్కరించ�