యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో గురువారం సాయంత్రం స్వామివారి దర్బార్ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి సేవను చేపట్ట�
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో సువర్ణమూర్తులకు అర్చకులు బంగారు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. బుధవారం స్వయంభూ ఆలయ ముఖ మండపంలో రోజంగా పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చన జరిపించారు.
యాదగిరిగుట్ట కొండగుహలో వెలిసిన స్వయంభూ నారసింహుడి దర్శనం మరింత శీఘ్రమైంది. స్వామివారి బ్రేక్ దర్శనానికి మొదటి రోజు విశేష స్పందన లభించింది. ఉదయం 9గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్�
break darshans | రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రేక్ దర్శన సదుపాయం అమలులోకి వచ్చింది. తొలి రోజు 117 మంది భక్తులు బ్రేక్ దర్శనంలో లక్ష్మీనరసింహస్వామి
యాదాద్రిలో కార్తీకమాసం సందడి మొదలైంది. శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు సత్యనారాయణస్వామి వత్రాలు, దీపారాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 454 మంది దంపతులు వ్రతపూజలో పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట క్షేత్రంలోని స్కల్ప్చర్ (శిల్పకళ) ఇన్స్టిట్యూట్లో ఈ విద్యాసంవత్సరం నుంచి మూడేండ్ల ట్రెడిషనల్ స్కల్పర్ అండ్ ఆర్కిటెక్చర్ (టెంపుల్ ఆర్కిటెక్చర్) డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టారు.
యుగాల నాటి ప్రాచీన స్వయంభూ నారసింహస్వామివారి దేవాలయాన్ని ఆధునిక కాలంలో ప్రభుత్వ ఖర్చులతో పునర్నిర్మించడం గొప్ప విషయమని భువనేశ్వరి పీఠాధిపతి కమలానందభారతీ స్వామీజీ కొనియాడారు.
యాదగిరీశుడి క్షేత్రంలో నిర్మించిన అధునాతన సత్యనారాయణ స్వామి వ్రత మండపం బుధవారం అందుబాటులోకి రానున్నది. కొండకింద ఉత్తర దిశలో నిర్మాణాలను వైటీడీఏ ఆధ్వ ర్యంలో చేపట్టారు.
Yadadri | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రేక్ దర్శనం భక్తులకు త్వరలో చేరువకానున్నది. తిరుమల తిరుపతి తరహాలో వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేకమైన దర్శనాన్ని కల్పించేందుకు
Yadadri | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022 - 2025 సంవత్సరాలకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రదానం చేసే గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు
Devarakonda to Yadagirigutta | దాదాపు 12 సంవత్సరాల తర్వాత నాంపల్లి మండల కేంద్రం నుంచి యాదగిరిగుట్టకు బస్సు సర్వీసు పునః ప్రారంభమైంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం, భువనగిరికి
ప్రేక్షకుల ముందుకు ఈ నెల 21న రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా జిన్నా సక్సెస్ అయితే కుటుంబ సమేతంగా వచ్చి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారికి మొక్కులు తీర్చుకుం టామని సినీ నటుడు మంచు విష్ణు తె