Justice Ajay Rastogi | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ రస్తోగి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన న్యాయమూర్తికి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి భక్తులకు మరిన్ని ప్రసాదాలు అందుబాటులోకి రానున్నాయి. స్వామివారి లడ్డూ, పులిహోర, వడతో పాటు మరో 8 రకాల ప్రసాదాలు త్వరలో ప్రవేశపెట్టనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసంతోపాటు ఆదివారం సెలవురోజు కావడంతో దాదాపు లక్ష మంది భక్తులు ఆలయానికి తరలిచ్చారు. ధర్మ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గం�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023 ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్వస్తీవాచనంతో ప్రారంభించి మార్చి 3న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు.
actor nani | గతంతో పోలిస్తే యాదగిరిగుట్ట ప్రధానాలయం మహాద్భుతంగా రూపుదిద్దుకున్నదని సినీ నటుడు నాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్వామివారి ఆలయాన్ని ఎంతో చక్కగా పునర్నిర్మించిందని
Yadadri | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023 ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్వస్తీవాచనంతో ప్రారంభించి మార్చి 3న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలుకన
Yadagirigutta | యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టించింది. బహుపేట రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి యువజంట బలవన్మరణానికి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
minister dayakar rao | మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో గురువారం సాయంత్రం స్వామివారి దర్బార్ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి సేవను చేపట్ట�
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో సువర్ణమూర్తులకు అర్చకులు బంగారు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. బుధవారం స్వయంభూ ఆలయ ముఖ మండపంలో రోజంగా పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చన జరిపించారు.
యాదగిరిగుట్ట కొండగుహలో వెలిసిన స్వయంభూ నారసింహుడి దర్శనం మరింత శీఘ్రమైంది. స్వామివారి బ్రేక్ దర్శనానికి మొదటి రోజు విశేష స్పందన లభించింది. ఉదయం 9గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్�