యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడికి నిజాభిషేకం అత్యంత వైభవంగా జరిపారు. ఆదివారం ఉదయం 3.30 నుంచి 4 వరకు అర్చకులు సుప్రభాతాన్ని ఆలపించి స్వామివారిని మేల్కొలిపారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవను అత్యంత వైభవంగా జరిపారు. శనివారం సాయంత్రం ఆలయ మాడవీధుల్లో కల్యాణమూర్తి అయిన లక్ష్మీనారసింహుడిని దివ్య మనోహరంగా �
Yadadri Temple | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దసరా పండుగ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించుకునే�
స్వయం భూ పంచనారసింహుడిగా కొలువైన యాదగిరీశుడికి నిత్యోత్సవాలను అత్యంత వైభవంగా జరిపించారు. శుక్రవారం తెల్లవారుజామునే స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ, తిరువారాధన, నిజాభిషేకం నిర్వహించారు.
Yadadri | యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ దివ్య విమాన
Yadadri | యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై
CM KCR | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు బయల్దేరారు. యాదాద్రీశునికి ప్రత్యేక పూజ�
CM KCR | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు చేరుకుంటారు.
స్వయంభూ నారసింహుడి పునర్దర్శనం పునఃప్రారంభమై 6 నెలల తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్వామి చెంతకు రానున్నాడు. ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం �
అడుగున ఉన్న వస్తువులు కూడా పైకి కనిపించేంత స్వచ్ఛమైన నీరు.. ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోయేంత విశాలమైన ప్రదేశం.. కొండపైకి వెళ్లకుండానే పుణ్య స్నానమాచరించేందుకు ఏర్పాట్లు.. ఇదీ యాదగిరిగుట్టలోని ‘లక్ష్మీ�