actor nani | గతంతో పోలిస్తే యాదగిరిగుట్ట ప్రధానాలయం మహాద్భుతంగా రూపుదిద్దుకున్నదని సినీ నటుడు నాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్వామివారి ఆలయాన్ని ఎంతో చక్కగా పునర్నిర్మించిందని
Yadadri | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023 ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్వస్తీవాచనంతో ప్రారంభించి మార్చి 3న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలుకన
Yadagirigutta | యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టించింది. బహుపేట రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి యువజంట బలవన్మరణానికి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
minister dayakar rao | మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో గురువారం సాయంత్రం స్వామివారి దర్బార్ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి సేవను చేపట్ట�
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో సువర్ణమూర్తులకు అర్చకులు బంగారు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. బుధవారం స్వయంభూ ఆలయ ముఖ మండపంలో రోజంగా పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చన జరిపించారు.
యాదగిరిగుట్ట కొండగుహలో వెలిసిన స్వయంభూ నారసింహుడి దర్శనం మరింత శీఘ్రమైంది. స్వామివారి బ్రేక్ దర్శనానికి మొదటి రోజు విశేష స్పందన లభించింది. ఉదయం 9గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్�
break darshans | రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రేక్ దర్శన సదుపాయం అమలులోకి వచ్చింది. తొలి రోజు 117 మంది భక్తులు బ్రేక్ దర్శనంలో లక్ష్మీనరసింహస్వామి
యాదాద్రిలో కార్తీకమాసం సందడి మొదలైంది. శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు సత్యనారాయణస్వామి వత్రాలు, దీపారాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 454 మంది దంపతులు వ్రతపూజలో పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట క్షేత్రంలోని స్కల్ప్చర్ (శిల్పకళ) ఇన్స్టిట్యూట్లో ఈ విద్యాసంవత్సరం నుంచి మూడేండ్ల ట్రెడిషనల్ స్కల్పర్ అండ్ ఆర్కిటెక్చర్ (టెంపుల్ ఆర్కిటెక్చర్) డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టారు.
యుగాల నాటి ప్రాచీన స్వయంభూ నారసింహస్వామివారి దేవాలయాన్ని ఆధునిక కాలంలో ప్రభుత్వ ఖర్చులతో పునర్నిర్మించడం గొప్ప విషయమని భువనేశ్వరి పీఠాధిపతి కమలానందభారతీ స్వామీజీ కొనియాడారు.
యాదగిరీశుడి క్షేత్రంలో నిర్మించిన అధునాతన సత్యనారాయణ స్వామి వ్రత మండపం బుధవారం అందుబాటులోకి రానున్నది. కొండకింద ఉత్తర దిశలో నిర్మాణాలను వైటీడీఏ ఆధ్వ ర్యంలో చేపట్టారు.