CM KCR | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు చేరుకుంటారు.
స్వయంభూ నారసింహుడి పునర్దర్శనం పునఃప్రారంభమై 6 నెలల తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్వామి చెంతకు రానున్నాడు. ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం �
అడుగున ఉన్న వస్తువులు కూడా పైకి కనిపించేంత స్వచ్ఛమైన నీరు.. ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోయేంత విశాలమైన ప్రదేశం.. కొండపైకి వెళ్లకుండానే పుణ్య స్నానమాచరించేందుకు ఏర్పాట్లు.. ఇదీ యాదగిరిగుట్టలోని ‘లక్ష్మీ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. సెలవు రోజు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదగిరిగుట్టలో సుదర్శన నారసింహహోమం అత్యంత వైభవంగా సాగింది. గురువారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో నారసింహ హవనం చేస్తూ నిత్య సుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు నిర్వహించారు.
యాదాద్రి, ఆగస్టు 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవురోజు కావడంతో స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీం�
యాదాద్రి, ఆగస్టు 27: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో శనివారం భక్తుల సందడి కనిపించింది. అష్టభుజి ప్రాకారం నుంచి త్రితల రాజగోపురం వరకు క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. ఉదయం తిరువారాధన, నిజాభ