యాదగిరిగుట్టలో శ్రావణ మాసం సందడి నెలకొన్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. స్వామి, అమ్మవార్ల నిత్యపూజలు అత్యంత వైభవంగా సాగాయి. సుదర్శన నారసి
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారిని పట్టువస్ర్తాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహర�
యాదాద్రి, జూలై 26 : ఈ నెల 29న ప్రారంభం కానున్న శ్రావణలక్ష్మి కోటికుంకుమార్చనకు యాదగిరిగుట్టలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మంగళవారం ఆలయ అధికారులు దక్షిణ దిశ మొదటి ప్రాకార మండపాన్ని శుద్ధి చేయించారు. 30 ర�
పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారికి సోమవారం సాయంత్రం దర్బార్సేవ వైభవంగా నిర్వహించారు. నాలుగు వేదాల ను పారాయణం చేసి, స్వామివారి స్వస్తి మం త్రార్థాలతో శాంతింపజేశ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి స్వయంభూ దివ్యక్షేత్రంలో శనివారం స్వాతినక్షత్ర పూజలను వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష పూజలు సం ప్రదా�
యాదాద్రి;యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు వైటీడీఏ దివ్య సన్నిధి కాటేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొండకు ఈశాన్య ప్రాంతంలో గుట్టపై నిర్మించిన ప్రెసిడెన్స
యాదాద్రి, జూలై 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి స్వయంభూ ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి నారసింహుడికి నిత్యారాధనలు జరిపారు. ఉత్
యాదాద్రి, జూలై 5: యాదగిరిగుట్టలోని స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లతోపాటు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అర్చకులు విశేష పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు తిరువార
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కొండపై క్యూకా