హైదరాబాద్ : యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అదే రోజు మిథునలగ్న సుముహుర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్న�
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింమ స్వామి బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు స్వామివారు శ్రీరామ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు గజవాహన సేవ
యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ధ్వజారోహణ పూజలు నయనమనోహరంగా రాగతాళ ధ్
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్వస్తీవాచనంతో ఉత్సవాలను అర్చకులు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స�
యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు మార్చి 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 14 వరకు 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్దాంతానుసారముగా, భగవద్రామాను�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు పలువురు దాతలు స్పందిస్తున్నారు.
Yadadri | దాదాపుగా పూర్తికావస్తున్న యాదాద్రి ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడక
Yadadri | యాదాద్రిలోని బాలాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ్మస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు కేసీఆర్కు ఆశీర్వచనం అందించారు. బాలాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు అ�
Yadadri | ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మూడు నిమిషాల పాటు ఏరియల్ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అన
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తమతోచిన విరాళాలు స్వామివారికి సమర్పిస్తున్న�
– సిద్దిపేట నియోజకవర్గం తరపున స్వర్ణతాపడానికి కేజీ బంగారం అందజేత – త్వరలో మరో కేజీ బంగారం – యాదాద్రిలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కృషి – రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్ర�