యాదాద్రి: లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి సందడిగా మారింది. ఆలయం లో తెల్లవారు జాము నాలుగు గంటల నుంచే ఆర్జిత పూజల కోలాహలం మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో ఆరా ధనలు ప్ర
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 5,78,614 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 55,004, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 27,000, వేద ఆశీర్వచనం ద్వారా 1,548, నిత్య కైంకర్యాల ద్వా�
యాదాద్రి: యాదాద్రి కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు పుష్కరిణి చెంత ఉన్న క్షేత్ర పాలకుడు హనుమంతుడికి పంచామృతాలలో అభిషేకం, సింధూరం అలంకరణ చేపట్టారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేద మం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాయంతో పాటు అనుబంధ శివాలయంలో విజయదశమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూల నక్షత్ర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.బాలాలయ ముఖమండపంలో స్వామి, అమ్మవార్లకు ప్రత�
యాదాద్రి: యాదాద్రి నరసింహస్వామి వారి ఖజానాకు సోమవారం రూ. 9,96,967 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,32,214, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 14,000, వీఐపీ దర్శనాల ద్వారా 60,000, వేద ఆశీర్వచనం ద్వారా 9,288, క్యా�
యాదాద్రి: యాదాద్రి అనుబంధ ఆలయమైన శివాలయంలో స్టీల్తో తయారు చేసిన ప్రత్యేక క్యూలైన్ల బిగింపు పనులు సాగుతున్నాయి. శివాలయంలోని తూర్పు ప్రధాన ద్వారం వద్ద నుంచి ఆలయ తిరువీధుల్లో గల ప్రాకారంలో క్యూలైన్లను బ�
యాదాద్రి: యాదాద్రి ప్రధానాలయం ప్రారంభం అనంతరం కొండపైకి వెళ్లే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు కలుగకుండా ఉం డేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు గల మొదటి ఘాట్రోడ్డు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ.16,30,808 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,79,750, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 28,200, వీఐపీ దర్శనాల ద్వారా 1,50,000, వేద ఆశీర్వచనం ద్వా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ప్రతిష్టామూర్తులకు చేపట్టి న నిజాభిషేకం మొదలుకుని స్వామి వారికి జరిగే నిత్య కైంకర్యాలలో భక్తులు పాల్గొని తరించా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు శనివారం రూ. 8,98,394 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,38,650, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 26,700, వీఐపీ దర్శనాల ద్వారా 68,100, వేద ఆశీర్వచనం ద్వారా
యాదాద్రి: యాదాద్రిలోని బాల శివాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు మూడో రోజు అత్యంత వైభవంగా నిర్వహిం చారు. ఉదయం అమ్మవారికి ప్రాతఃకాలపు పూజ, కుంకుమార్చనతో పాటు విశేష పూజలు జరిపారు. సాయంత్రం సహస్ర నామార్చ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శనివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. ప్రతిష్టామూర్తు లకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాయంత్రం వేళలో బాలాలయంలో కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి ఊం జల్ సేవోత్సవం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్తు లు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శుక్రవారం రూ. 8,60,536 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 87,014, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,000, వేద ఆశీర్వచనం ద్వారా 2,580, నిత్యకైంకర్యాల ద్వ�