యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పునర్నిర్మాణంలో పలువురు ప్రముఖులు భాగస్వాములవుతున్నారు. స్వర్ణతాపడానికి ప్రజలకు భాగస్వామ్యం కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో మేం సైతం అంటూ ముందుకు వచ�
యాదాద్రి : భద్రాద్రి కట్టిన గొప్ప భక్తుడు శ్రీరామదాసు అయితే, యాదాద్రిని కట్టిన నవయుగ భక్తుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనర�
Yadadri Temple | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయ అభివృద్ధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ
యాదగిరిగుట్ట రూరల్ : రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన యాదగిరిగుట్ట మండలంలోని బాపేట గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్పై బుధవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట, ధర్మారెడ్డిగూడెం జడ్పీ రోడ్డు నుంచి పెద్దకందుకూరు(వయా బాపేట, తాళ్లగూడెం) వరకు ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మాసాయిపేట వద్ద ప్రభుత్వ�
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 18: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర న్యాయమూర్తిగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం గ్రామానికి చెందిన సాయిని రాజ్కుమార్ నియమితులయ్యారు. ఇమ్మిగ్రేష�
Yadagirigutta | దేశంలో కరోనా విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతోపాటు ఎవరినీ మహమ్మారి వదలడంలేదు. ఫ్రెంట్లైన్ వారియర్స్ అయిన పోలీసులు
1,785 గ్రాముల మేలిమి బంగారం వినియోగం యాదాద్రి, డిసెంబర్ 17: యాదాద్రీశుడి ఆలయ ముఖమండపం స్వర్ణకాంతిమయం కానున్నది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగ�
యాదాద్రి : యాదాద్రీశుడి ముఖమండపం స్వర్ణకాంతులమయం కానుంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగుల పనులను శుక్రవారం వైటీడ
యాదాద్రి : లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన పూజలు శాస్రోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూల�
నిత్య కైంకర్యాలు కూడా..కొత్త ధరలు నేటి నుంచి అమలు యాదాద్రి, డిసెంబర్ 9: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులతో నిర్వహించే స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలతోపాటు స్వామివారి ప్రసాదం లడ్డూ, ప�
స్వామివారి ఖాతాలోకి రూ. 1,06,14,315 నేడు యాదాద్రిలో ఈవోకు విరాళాలు అందజేయనున్న మంత్రి మల్లారెడ్డి యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఆలయ గోపురం బంగారు తాపడం కోసం �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 7,91,225 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 80,510, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 21,500, వేద ఆశీర్వచనం ద్వారా 8,772, సుప్రభాతం ద్వారా 200, �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభి షేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా బాలాల య మండపంలో లక్ష్�