మేలో రికార్డు స్థాయి హుండీ ఆదాయం గత ఆదివారం 65 వేల మంది దర్శనం హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వెయ్యేండ్లు వర్ధిల్లేలా, చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనర�
యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో పార్కింగ్ ఫీజు నిబంధనల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. రూ. 100 అదనపు రుసుం నిబంధనను ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నాలుగు చక్రాల వాహనాలకు గంట�
Nalgonda | నల్లగొండ (Nalgonda) జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురుస్తుంది. తెల్లవారుజామున 5.45 గంటల నుంచి మొదలైన వర్షం ఎడత
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ పాత భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థ�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి సర్వదర్శనానికి 2 గంటలకు పైగా సమయ
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహ స్వామి వారిని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారు దర్శించుకున్నారు.
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో విషాదం నెలకొంది. తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ప్రయివేటు హోటల్ భవనం పైనుంచి తండ్రీకూతుళ్లు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. �
యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శో�
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకో
నవ వైకుంఠాన్ని చూడాలన్న ఏడున్నరేండ్ల కోరిక మరికొన్ని క్షణాల్లో నెరవేరబోతున్నది. యాదాద్రిపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోమవారం మధ్యాహ్నం నుంచి భక్తులకు పునర్దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో యా
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకో
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి మహాకుంభ సంప్రోక్షణ వేడుకలు చివరి దశకు చేరుకున్నాయి. 8వ రోజు పంచకుండాత్మక యాగంలో భాగంగా బాలాలయంలో ఉదయం 7.30 గంటల నుంచి నిత్యహోమములు, చతు:స్థా�