యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 7,12,026 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 78,270, రూ. 100 దర్శనంతో రూ. 31,500, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 1,400, సుప్రభాతంతో రూ. 900, క్యారీబ్యాగులత
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజా భిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వ హించారు. నిత�
యాదాద్రి: నాయీ బ్రాహ్మణ, రజక కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత తమ ఆరాధ్య దైవం, ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని నాయీ బ్రాహ్మణ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ అన్నారు. నాయీ బ్రాహ్మణులకు ఆదు కునే �
శాంతి సంఘం కమిటీ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్ : గణేశ్ నవరాత్రోత్సవాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శనివారం సాయంత్
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు సభ్యులతో కలిసి యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు యాదాద్రి : కృష్ణశిలలతో నిర్మితమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం మహాద్భుతంగా ఉందని రా
కేంద్ర మంత్రి మోరేశ్వర్ పాటిల్| కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న మోరే�
వలిగొండ: మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధ వారం మండలంలోని వెంకటాపురం పరిధిలోగల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై ధ
యాదాద్రి: శ్రీవారి ఖజానకు రూ. 10,89,839 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 71,058, రూ. 100 దర్శనంతో రూ. 54,500, నిత్య కైంకర్యాలతో రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యాగులతో రూ. 4,100, సత్యనారాయణ వ్రతాల ద్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామివారి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రతాల ద్వారా రూ. 2,13,500 ఆదాయం స
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడుగంటలకు సుప్రభ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 24,11,359 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 4, 37,824, రూ. 100 దర్శనం తో రూ. 26,800, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 4,20,000, నిత్య కైంకర్యాలతో రూ. 600, సుప్రభాత
యాదాద్రి| యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పుణ్యక్షేత్రంలో భక్తులు రద్దీ నెలకొన్నది. వారాంతపు సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో క్యూలైన్లలో భ�