యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. సెలవు రోజు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదగిరిగుట్టలో సుదర్శన నారసింహహోమం అత్యంత వైభవంగా సాగింది. గురువారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో నారసింహ హవనం చేస్తూ నిత్య సుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు నిర్వహించారు.
యాదాద్రి, ఆగస్టు 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవురోజు కావడంతో స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీం�
యాదాద్రి, ఆగస్టు 27: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో శనివారం భక్తుల సందడి కనిపించింది. అష్టభుజి ప్రాకారం నుంచి త్రితల రాజగోపురం వరకు క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. ఉదయం తిరువారాధన, నిజాభ
యాదగిరిగుట్టలో శ్రావణ మాసం సందడి నెలకొన్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. స్వామి, అమ్మవార్ల నిత్యపూజలు అత్యంత వైభవంగా సాగాయి. సుదర్శన నారసి
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారిని పట్టువస్ర్తాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహర�
యాదాద్రి, జూలై 26 : ఈ నెల 29న ప్రారంభం కానున్న శ్రావణలక్ష్మి కోటికుంకుమార్చనకు యాదగిరిగుట్టలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మంగళవారం ఆలయ అధికారులు దక్షిణ దిశ మొదటి ప్రాకార మండపాన్ని శుద్ధి చేయించారు. 30 ర�
పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారికి సోమవారం సాయంత్రం దర్బార్సేవ వైభవంగా నిర్వహించారు. నాలుగు వేదాల ను పారాయణం చేసి, స్వామివారి స్వస్తి మం త్రార్థాలతో శాంతింపజేశ�