Yadadri | యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. గత 20 రోజుల్లో రూ. 2 కోట్ల 12 లక్షల 16 వేల 700లు హుండీ ఆదాయం వచ్చింది. బంగారం
భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి రానున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి శీతాకాల విడిది కోసం రాష్ర్టానికి వచ్చిన ఆమె ఉదయం 9.30 గంటలకు యాదాద్రిక�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం 2022. ముఖ్యమంత్రి కేసీఆర్ మహా సంకల్పం బూని 1,100 కోట్ల రూపాయలతో పునర్నిరి ్మంచిన దివ్య క్షేత్రాన్ని ఆవిష్కరించ�
స్వయం భూ యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం మొదటి సారిగా జరుగుతున్న ధనుర్మాసోత్సవాలకు శుక్రవారం సాయంత్రం 6.17 గంటలకు ప్రధానార్చక బృందం శ్రీకారం చుట్టింది.
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో నిత్య సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం ఆలయ మొదటి ప్రాకార మండపంలో విష్వక్సేనారాధన,
Yadadri | యాదగిరీశుడి నిత్య తిరుకల్యాణోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవ�
మరుగునపడుతున్న శిల్పకళకు ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి జీవం పోస్తున్నారు. రాష్ట్రంలో శిల్పకళాకారుల సంఖ్యను పెంచాలన్న సంకల్పంతో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీ(వైటీడీఏ)ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహ సంప�