ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రాష్ట్ర 3వ మహాసభలను ఈ నెల 27, 28, 29 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్నట్టు సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ తెలిపారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి ఆలయ అధికారులు
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు దినం తోపాటు కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు
Justice Ajay Rastogi | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ రస్తోగి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన న్యాయమూర్తికి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి భక్తులకు మరిన్ని ప్రసాదాలు అందుబాటులోకి రానున్నాయి. స్వామివారి లడ్డూ, పులిహోర, వడతో పాటు మరో 8 రకాల ప్రసాదాలు త్వరలో ప్రవేశపెట్టనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసంతోపాటు ఆదివారం సెలవురోజు కావడంతో దాదాపు లక్ష మంది భక్తులు ఆలయానికి తరలిచ్చారు. ధర్మ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గం�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023 ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్వస్తీవాచనంతో ప్రారంభించి మార్చి 3న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు.
actor nani | గతంతో పోలిస్తే యాదగిరిగుట్ట ప్రధానాలయం మహాద్భుతంగా రూపుదిద్దుకున్నదని సినీ నటుడు నాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్వామివారి ఆలయాన్ని ఎంతో చక్కగా పునర్నిర్మించిందని
Yadadri | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023 ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్వస్తీవాచనంతో ప్రారంభించి మార్చి 3న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలుకన
Yadagirigutta | యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టించింది. బహుపేట రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి యువజంట బలవన్మరణానికి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
minister dayakar rao | మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా