యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి కల్యాణోత్సవ సేవను అర్చకులు అత్యంత వైభవం గా నిర్వహించారు. బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లను ముస్తాబు చేసి గజవాహనంపై ఆలయ తిరుమాడ వీధు ల్లో ఊరేగించారు.
యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో యాదగిరీశుడిని దర్శించుకొనేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. మాఢవీధులు భక్తులతో కోలాహలంగా మారాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకొనే భక్తుల సౌకర్యాలపై ఆలయ అధికారులు మరింత దృష్టిసారించారు. దాతల సహకారంతో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తున్నారు.
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా నృసింహుడి తిరు కల్యాణోత్సవం అనంతరం విశేష ఘట్టమైన చక్రతీర్థ స్నానం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రధానాలయంలో కల్యాణ లక్ష్మీనృసింహ�
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో సకల సౌలత్లు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.