యాదగిరిగుట్టలోని స్వయంభూ లక్ష్మీనరసింహుడి ప్రధానాలయ పునఃప్రారంభానికి సోమవారం నాటితో ఏడాది పూర్తయింది. ఈ ఏడాది సమయంలో స్వామివారిని 1.10 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. ఒకప్పుడు ఏడాదికి 10 లక్షలు కూడా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, త�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్త
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్త
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు ఆరగంట పాటు సుప్రభాతాన్ని వినిపించి స్వామివారిని మేల్కొలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లను అర్చకులు, వేద పండ�
ఇల వైకుంఠం దివి నుంచి భువికి దిగొచ్చినట్టుగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా పునర్నిర్మించిందని ఆధ్యాత్మిక గురువు, దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రశంసించార
Indrakaran Reddy | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన హుండీఆదాయం రూ.2,55,83,999 వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండకింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో 30 రోజుల హుండీలను లెక్కించినట్టు చెప్పారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొనేందుకు కొండపైకి వెళ్లే భక్తులకు నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా లండన్ నుంచి విడి భాగాలను దిగుమతి చేసుకోగా అవి గు�