యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, మాఢ వీధులు కిటకిటలాడాయి. - యాదగిరిగుట్ట, మే 28