Nirmala Sitharaman | తిరుమల లోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన కొమురవెల్లి మల్లన్నక్షేత్రంపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది.ఏకంగా ఇద్దరు క్యాబినెట్ మంత్రులు (కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్గౌడ్) ఇంటి ఇలవేల్పుగ�
నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజించి అనేక అభిషేకాలు, హోమాలు నిర్వహించి తీరక నైవేద్యం సమర్పించిన భక్తులకు గణేష్ నిమజ్జనం అనంతరం తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికి గంగమ్మ ఒడికి చేర్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మొదలైన శోభాయాత్ర రాత్రి వరకు జోరందుకుంది. యువత క
Srisailam | ఈ నెల 5న త్రయోదశి సందర్భంగా నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా విశేషార్చన నిర్వహించారు. ప్రతీ మంగళవారంతో పాటు త్రయోదశి రోజులలో దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించారు.
గ్రేటర్లో నిమజ్జన కోలాహలం నెలకొంది. ప్రధానంగా హుస్సేన్సాగర్ తీరం భక్తులతో కిటకిటలాడింది. మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బాలాపూర్ వినాయక మండపం వద్ద భక్తులు భారీగా పోటెత్తారు. ఖైరతాబాద్ మహాగణప�
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో లక్షలాదిగా తరలివచ్చారు. మింట్ కాంపౌండ్, వార్డు ఆఫీసు, రైల్వే గేటు నుంచి ఏర్పా
వినాయక చవితిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో భక్తులకు స్థానిక సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక
హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసంలో జరిగే బోనాల వేడుకలకు పెట్టింది పేరు ఆ ఆలయం. అక్కడ జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు.
ఒకే పరమాత్మ ప్రాణాల నిగ్రహం కోసం వివిధ రూపాల్లో.. వారి వారి ఉపాసనాశక్తిగా విగ్రహరూపంలో పూజలు అందుకుంటున్నాడు. అలాంటి దేవతలలో ఆద్యుడు వినాయకుడు అని వేదమాత తెలియపరిచింది. ఆదివంద్యుడు, బ్రహ్మణస్పతి... వేదనా�
Brahmotsavams Arrangements | బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో మరమ్మతు పనులను పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు.
గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట శ్రీ మానస దేవి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు. ద్విచక్ర వాహనాలు,కార్లు,ఆర్టీసీ బస్సులో భక్తులు తరలి రావడంతో ఆలయం ప్�
మెట్పల్లి పట్టణంలోని ఓం కారేశ్వాలయం, విఠలేశ్వరాలయం, ఆరపేట శివాలయాల్లో సోమవారం మహా బిల్వార్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆది మహా శివునికి ప్రీతిపాత్రమైన బిల్వార్చన కార్యక్రమాలను ఆయా ఆలయ కమిటీ ఆ