మార్పు పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న ఆలయంపై వివక్ష చూపుతున్నది.వేలాది ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకుంటున్న సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన�
వయోవృద్ధుల దర్శనంపై జరుగుతున్న దష్ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. తప్పుదోవ పట్టించేలా ఈ దర్శనాలపై సోషల్ మీడియాలో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఏడో రోజైన ఆదివారం అమ్మవారు భవానీ మాతా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం, సాయంత్రం అమ్మవారికి వాహన సేవ �
భద్రకాళీ అమ్మవారు బుధవారం గాయత్రీ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. మూడో రోజు ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగాయి. తెల్లవారు జామున అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అమ్మవారిని గాయత్రీ �
వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయి ని రాజేందర్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్ర�
Nirmala Sitharaman | తిరుమల లోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన కొమురవెల్లి మల్లన్నక్షేత్రంపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది.ఏకంగా ఇద్దరు క్యాబినెట్ మంత్రులు (కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్గౌడ్) ఇంటి ఇలవేల్పుగ�
నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజించి అనేక అభిషేకాలు, హోమాలు నిర్వహించి తీరక నైవేద్యం సమర్పించిన భక్తులకు గణేష్ నిమజ్జనం అనంతరం తీవ్ర ఆవేదనలో ఉన్నారు.