కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా భావించే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు 2026 జాతర చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. జాతరలో అభివృద్ధి పనులతోపాటు ఆలయాన్ని రాతి కట్టడాలత�
‘మేడారం మహా జాతరను మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేశాం’ అని గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని సమ్మక్క దర్శనం భక్తులకు అందని ద్రాక్షగా మారింది. మేడారం దారులు కిక్కిరిసిన వాహనాలతో న
మేడారం-26 మహాజాతర 22 ఏండ్ల క్రితం నాటి జాతరను తలపించిందని భక్తులు గుర్తుచేసుకున్నారు. జాతర చరిత్రలో ట్రాఫిక్ జామ్కు 2004 బెంచ్ మార్క్గా నిలిచింది. నాటి ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాడ్వాయి నుంచి
సమ్మక్క సారమ్మ జాతరలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని సమ్మక్క సారమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. రెండో రోజు గురువారం జాతర కమిటీ
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో రోజురోజుకూ అవినీతి పెరుగుతున్నది. భక్తుల నుంచి వస్తున్న విరాళాలతోపాటు ఇతర రూపంలో వస్తున్న ఆదాయానికి కొంతమంది అధికారులు, సి బ్బంది గండికొడుతున్న
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి ఆలయం ఆవరణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా బుధవారం జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో పూజార్లు సారలమ్మను
లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహా జాతరకు పలారం మాదిరిగా వీఐపీ, వీవీఐపీ పాసులను మంజూరు చేయలేమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. సోమవారం ములుగులో ఆమె మీడియాతో మాట్లాడారు.
మేడారం కల్తీమయంగా మారింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు నాసిరకం వస్తువులను అంటగడుతున్నారు. తినుబండారాల్లో నాణ్యత లోపిస్తున్నది.
మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం ఆదివారం లక్షలాదిగా తరలివచ్చారు. వరాలిచ్చే దేవతలుగా వెలుగొందుతున్న తల్లులను దర్శించుకొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లన్నీ కి