Amarnath Yatra | పవిత్ర అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) అత్యంత భక్తి శ్రద్ధలతో విజయవంతంగా కొనసాగుతోంది. యాత్ర ప్రారంభమైన తొలి 11 రోజుల్లోనే దర్శించుకున్న భక్తుల (Devotees) సంఖ్య 2.75 లక్షలు దాటి మూడు లక్షలకు చేరువైంది. యాత్ర�
Sircilla | మాస శివరాత్రి పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సిరిసిల్లలోని శివ నగర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భారీగా ఉదయాన్నే చేరుకున్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వ చ్చింది. ఈనెల 26న కొమురవెల్లి రైల్వేస్టేషన్ను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్య�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. ఆదివారం సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకు నేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
యాదగిరిగుట్ట కమిటీ రాజకీయంగా మంటలు రేపుతుండగా ఆధ్యాత్మికంగా ఈ కమిటీలో మెజార్టీ సభ్యుల్లో ఎంతమంది ఈ దేవాలయంతో సంబంధాలు కలిగి ఉన్నారనే చర్చ మొదలైంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి సాధారణ రోజుల్లో రోజ�
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు కొంగుబంగారమై పూజలందుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది పంచభూతాల స్వరూపుడిగా...సంకటహరుడిగా రూపుదిద్దుకోనున్నారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 72వ వసంతంలోకి అడుగుపెడుత
వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమాయక భక్తులను టార్గెట్ చేసుకొని అందిన కాడికి జూదం పేరుతో ఓ ముఠా దండుకుంటుంది. టార్గెట్ పూర్తి చేసుకున్నాక అక్కడి నుంచి జ�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో పొటెత్తింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు ఆదివారం కావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. మాడ వీధులు, క్యూ కాంప్ల�
Solapur Accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా సోలాపూర్ జిల్లా తాండుల్వాడి సమీపంలో పికప్ ట్రక్కు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. విద్యాసంస్థలకు ఆదివారంతో సెలవులు ముగియనుండడం, వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభ
దుర్గామాత, బీరప్ప ప్రజలను చల్లగా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో దుర్గామాత జాతర, కర్నాల్పల్లిలో బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప�