ఎండాకాలం సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
భక్తుల పాలిట కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ఉత్తర తెలంగాణలోనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు ప్రారంభమ య్యాయి. ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున�
రాయగిరి గుట్టల్లో శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారు స్తంభోద్భవుడిగా భక్తులకు సాక్షాత్కరిస్తున్నారు. సదరు ఆకృతి అచ్చంగా నారసింహుడి దివ్య మనోహర స్వరూపాన్ని పోలి ఉంది. తిరుమల కొండల్లో శ్రీ వేంకటేశ్వర స్వా
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో భవానీశంకర్ శుక్రవారం వెల్లడించారు. పాతగుట్ట(పూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస
TTD | శ్రీవారి దర్శనార్థం తిరుమల, తిరుపతికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర అధికారులను ఆదేశించారు.
ఈనెల 27 నుండి మే 5 వరకు సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య, ఈవో రాజకుమార్ తెలిపారు.
మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులకు గద్దెల వద్ద తాగునీటి సౌకర్యంతోపాటు కాళ్లు కాలకుండా కార్పెట్లను ఏర్పాటు చేశారు. మేడారంలో సౌకర్యాలు లేక భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 4న నమస్
నల్లమల అటవీ ప్రాంతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిం చే సలేశ్వరం లింగమయ్య జాతర ఈసారి భక్తులకు తీవ్ర ఇబ్బందులను మిగిల్చింది. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ జాతరలో మౌలిక సదుపాయాలు లేమి కార�
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం క్షేత్ర ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. మూడురోజులుపాటు నల్లమల ప్రాంతం లింగమయ్య నామస్మరణంతో మార్మోగింది. ప్రకృతి సోయగాలు, ఎతైన కొండల మధ్య కొలువ�
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం ఉదయం మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ కుటుంబ సభ్యులతో దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగ�
సకల గుణాభిరాముడు.. సమాజానికి ఆదర్శప్రాయుడు.. కల్యాణ రాముడు పట్టాభి రాముడయ్యాడు. రాజదండం, రాజముద్రిక, పచ్చల పతకం, తామరం, బంగారు ఛత్రం, దుష్టశిక్షణ కోసం రాజ ఖడ్గాన్ని అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛరణల మధ్య.. భక్�