యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎటుచూసినా భక్తులే కనిపించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారంతో పాటు వేసవి సెలవ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని ఒక్కో ప్రదేశానికి ఒక్కో చరిత్ర, ప్రత్యేకత ఉంది.అందులో స్వామి వారి అభిముఖానికి ఎదురుగా మండపం ముందు భాగంలో ఉన్న గంగరేగు చెట్టు భక్తుల పాలిట �
Good News | వేంకటేశ్వర స్వామి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేసింది.
Yadagirigutta | శ్రీ లక్ష్మీనరసింహుడు వెలసిన యాదాద్రి కొండకు భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలువు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
Cash Rain on Gujarati Folk Singer | ఒక భజన గాయకుడిపై కొందరు వ్యక్తులు నోట్ల వర్షం కురిపించారు. ఆయన పాడుతుండగా కరెన్సీలో ముంచెత్తారు. దీంతో ఆ గాయకుడు డబ్బుల కుప్పలో మునిగిపోయారు.
ఎండాకాలం సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
భక్తుల పాలిట కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ఉత్తర తెలంగాణలోనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు ప్రారంభమ య్యాయి. ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున�
రాయగిరి గుట్టల్లో శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారు స్తంభోద్భవుడిగా భక్తులకు సాక్షాత్కరిస్తున్నారు. సదరు ఆకృతి అచ్చంగా నారసింహుడి దివ్య మనోహర స్వరూపాన్ని పోలి ఉంది. తిరుమల కొండల్లో శ్రీ వేంకటేశ్వర స్వా
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో భవానీశంకర్ శుక్రవారం వెల్లడించారు. పాతగుట్ట(పూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస
TTD | శ్రీవారి దర్శనార్థం తిరుమల, తిరుపతికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర అధికారులను ఆదేశించారు.
ఈనెల 27 నుండి మే 5 వరకు సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య, ఈవో రాజకుమార్ తెలిపారు.
మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులకు గద్దెల వద్ద తాగునీటి సౌకర్యంతోపాటు కాళ్లు కాలకుండా కార్పెట్లను ఏర్పాటు చేశారు. మేడారంలో సౌకర్యాలు లేక భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 4న నమస్