నల్లమల అటవీ ప్రాంతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిం చే సలేశ్వరం లింగమయ్య జాతర ఈసారి భక్తులకు తీవ్ర ఇబ్బందులను మిగిల్చింది. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ జాతరలో మౌలిక సదుపాయాలు లేమి కార�
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం క్షేత్ర ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. మూడురోజులుపాటు నల్లమల ప్రాంతం లింగమయ్య నామస్మరణంతో మార్మోగింది. ప్రకృతి సోయగాలు, ఎతైన కొండల మధ్య కొలువ�
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం ఉదయం మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ కుటుంబ సభ్యులతో దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగ�
సకల గుణాభిరాముడు.. సమాజానికి ఆదర్శప్రాయుడు.. కల్యాణ రాముడు పట్టాభి రాముడయ్యాడు. రాజదండం, రాజముద్రిక, పచ్చల పతకం, తామరం, బంగారు ఛత్రం, దుష్టశిక్షణ కోసం రాజ ఖడ్గాన్ని అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛరణల మధ్య.. భక్�
భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ తరఫున ప్రత్యేక క్యూఆర్ కోడ్, ఆన్లైన్ లింకును రూపొందించినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైకి భక్తులకు తరలించేందుకు వెళ్లే ఆటోల అనుమతిని దేవస్థాన అధికారులు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. 14 నెలలుగా దేవస్థానానికి ఇవ్వాల్సిన రుసుం పెండింగ్�
Priests Drag, Punch Devotees | ఒక ఆలయంలోని పూజారులు రెచ్చిపోయారు. కొందరు భక్తులను ఈడ్చుకెళ్లారు. వారిని కొట్టడంతోపాటు పిడిగుద్దులు కురిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు �
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు, క్యూ కాంప్లెక్స్ సందడిగా మారాయి.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం సెలవుదినం కావడంతో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.