Tirumala | తిరుమల లోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని తయారు చేసి భక్తుల ఆహార భద్రత పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు.
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మార్వాడీల కావడి యాత్ర ఆదివారం వైభవంగా సాగింది. ఖమ్మం నుంచి ఇల్లెందు వరకు సాగిన యాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొని పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు.
Sai Durga Tej | ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. మెగా హీరో సాయి దుర్గా తేజ్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఓ సెలబ్రేషన్కు సంబంధించిన దృ�
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆదివారం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆషాఢబోనాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్
ఊర పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరం జనసంద్రమైంది. ఆదివారం ఊర పండుగను ఘనంగా జరుపుకొన్నారు. పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్లెల ఊరే�
ప్రేమికులన్నాక సినిమాలు, షికార్లకు వెళ్తుంటారు. తామెప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటూ దేవాలయాల బాటా పడుతుంటారు. కానీ, పెళ్లికాని జంట ఈ దేవాలయానికి కలిసి రావొద్దనే ఆనవాయితీ ఉంది. అదే పూరి జగన్నాథ ఆలయం. లక్షల�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భక్తులు మండిపడుతున్నారు. ఆయా రాష్ర్టాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యా�
తెలంగాణ సంస్కతీ సంప్రదాయాలకు ప్రతీకైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఆలయ అభివృద్ధిని రేవంత్ సర్కారు విస్మరిస్తుండడంతో అసౌకర్�