TTD EO | తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు.
అమర్నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. ఈ యాత్ర మొదలైన తర్వా త 16 రోజుల్లోనే 3 లక్షల మందికిపైగా భక్తులు అమరలింగేశ్వరుడిని దర్శించుకోవడంతో సరికొత్త రికార్డు నమోదైంది.
భక్తుల కొంగుబంగారం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ (Giri Pradakshina) కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల మ�
Mallanna temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం( Mallanna temple) భక్తులతో(Devotees) కిటకిటలాడింది. ఆదివారం సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గ
Hatras stampede | ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు కోల్పోయారు. తాము నమ్మే గురువు పాదాలను తాకే ప్రయత్నంలో అమాయక భక్తులు ప్రాణాల
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో(Devotees) సందడిగా మారింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి(Mallanna Temple) అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవ క్షేత�
TTD | తిరుమలలో( Tirumala) భక్తుల రద్దీ(Huge crowd) భారీగా పెరిగింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టు మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శన�
Tirumala | తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ(Huge Rush ) పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో(Devotees) మొత్తం కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి నారసింహుడిని దర్శించుకున్నారు. భక్తజనంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్ల