భక్తుల కొంగు బంగారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో జరిగే కల్యాణోత్సవానికి తెలంగాణతో పాటు పొరుగు రాష్ర్టాల
గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో మొదటి విడత గురువారం జరగగా వేములవాడ పట్టణంలోని ప్రధాన వీధులు నిర్మానుష్యాన్ని తలపించాయి. దాదాపు రెండు సంవత్సరాల ఆలస్యంగా గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహిం
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా అనుబంధ భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలను కల్పించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కోసం 3.44కోట్లు వెచ్చించారు.
తెలంగాణ పల్లెలు పాటల పూదోటలు. పల్లెపల్లెకూ తిరిగి ఆ మకరందాన్ని ఒడిసిపట్టాడు ఆయన. తేనెటీగలు మధువుని తుట్టెలో దాచినట్టు పల్లెపదాల మాధుర్యాన్నంతా ‘తెలంగాణ పల్లె పాటలు’ పుస్తకంలో నిలుపుకొన్నాడు.
దేవాలయం అనగానే దేవుడితోపాటు దైవసన్నిధిలో వినిపించే వేదపారాయణంతోనే ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో అలాంటి వేదపారాయ ణం కరువైంది. పారాయణం చేసేందుకు వేదపం
జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి అధ్యయనోత్సవాలను విజయవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక