Srisailam | శ్రీశైలం ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక రెండవ శుక్రవారమైన సాయంత్రం పాతాళగంగ వద్ద కృష్ణమ్మ హారతి కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగింది.
రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు కార్తిక శోభను (Karthika Masam) సంతరించుకున్నాయి. కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో మహాశివుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే శివయ్యను దర్శించుకుని, ఆలయాల్లో కార్తిక
Chhath Puja | ఉత్తర భారతీయులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పండుగ ఛట్ పూజ (Chhath Puja). బీహార్ (Bihar), జార్ఖండ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో నేడు ఛట్ పూజ ప్రారంభమైంది.
మార్పు పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న ఆలయంపై వివక్ష చూపుతున్నది.వేలాది ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకుంటున్న సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన�
వయోవృద్ధుల దర్శనంపై జరుగుతున్న దష్ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. తప్పుదోవ పట్టించేలా ఈ దర్శనాలపై సోషల్ మీడియాలో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఏడో రోజైన ఆదివారం అమ్మవారు భవానీ మాతా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం, సాయంత్రం అమ్మవారికి వాహన సేవ �
భద్రకాళీ అమ్మవారు బుధవారం గాయత్రీ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. మూడో రోజు ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగాయి. తెల్లవారు జామున అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అమ్మవారిని గాయత్రీ �