ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో లక్షలాదిగా తరలివచ్చారు. మింట్ కాంపౌండ్, వార్డు ఆఫీసు, రైల్వే గేటు నుంచి ఏర్పా
వినాయక చవితిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో భక్తులకు స్థానిక సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక
హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసంలో జరిగే బోనాల వేడుకలకు పెట్టింది పేరు ఆ ఆలయం. అక్కడ జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు.
ఒకే పరమాత్మ ప్రాణాల నిగ్రహం కోసం వివిధ రూపాల్లో.. వారి వారి ఉపాసనాశక్తిగా విగ్రహరూపంలో పూజలు అందుకుంటున్నాడు. అలాంటి దేవతలలో ఆద్యుడు వినాయకుడు అని వేదమాత తెలియపరిచింది. ఆదివంద్యుడు, బ్రహ్మణస్పతి... వేదనా�
Brahmotsavams Arrangements | బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో మరమ్మతు పనులను పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు.
గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట శ్రీ మానస దేవి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు. ద్విచక్ర వాహనాలు,కార్లు,ఆర్టీసీ బస్సులో భక్తులు తరలి రావడంతో ఆలయం ప్�
మెట్పల్లి పట్టణంలోని ఓం కారేశ్వాలయం, విఠలేశ్వరాలయం, ఆరపేట శివాలయాల్లో సోమవారం మహా బిల్వార్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆది మహా శివునికి ప్రీతిపాత్రమైన బిల్వార్చన కార్యక్రమాలను ఆయా ఆలయ కమిటీ ఆ
రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడలో (Vemulawada) భక్తుల రద్దీ నెలకొన్నది. శ్రావణమాసం (Sravana Masam) చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో భారీగా భక్తులు
వరుస సెలవులు, శ్రావణమాసం సందర్భంగా తిరుమలలో శనివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడాయి.
Srisailam | వరుసగా సెలవులు రావడంతో.. అటు భక్తులు, ఇటు పర్యాటకులు శ్రీశైలం పయనమవుతున్నారు. ఇప్పటికే వేల మంది భక్తులు, పర్యాటకులు శ్రీశైలం దారి పట్టారు. దీంతో శ్రీశైలంకు వెళ్లే దారులు వాహనాలతో ని
Srisailam EO | శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా పలు సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ రావు వెల్లడించారు.