రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడలో (Vemulawada) భక్తుల రద్దీ నెలకొన్నది. శ్రావణమాసం (Sravana Masam) చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో భారీగా భక్తులు
వరుస సెలవులు, శ్రావణమాసం సందర్భంగా తిరుమలలో శనివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడాయి.
Srisailam | వరుసగా సెలవులు రావడంతో.. అటు భక్తులు, ఇటు పర్యాటకులు శ్రీశైలం పయనమవుతున్నారు. ఇప్పటికే వేల మంది భక్తులు, పర్యాటకులు శ్రీశైలం దారి పట్టారు. దీంతో శ్రీశైలంకు వెళ్లే దారులు వాహనాలతో ని
Srisailam EO | శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా పలు సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ రావు వెల్లడించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పోలీసులు ప్రజలతో మమేకమవుతున్నారు. ఒకప్పటి పోలీసుల్లా కాకుండా ఇప్పటి పోలీసుల్లో సేవాభావం పెరిగిపోతున్నది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు అపస్నహస్తం అందించేందుకు ఎల్�
Road Accident | రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, కంటైనర్ ఢీకొని 11 మంది మృతి చెందారు. దౌసా - మనోహర్పూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ది గాంచిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ మూడవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ శ్రావణమాసంలో భక్తులు ఐదు సోమవారం భక్తులు కాలినడకన కొండపైకి ఎక్క�
Edupayala temple | వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బో
మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి కొనసాగింది. పవిత్ర శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పిల్లాపాపలతో కలిసి అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
ఆ అమ్మవారి ఆలయంలో బంగారు కానుకలకు కొదువే లేదు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమ్మవారి ఆలయానికి క్రమం తప్పకుండా వచ్చే భక్తులు తమ ఇలవేల్పుకు బంగారం, వెండి, డబ్బులు,