తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మేనెల కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ సోమవారం ప్రకటనలో తెలిపింది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లై�
మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడా యి. ఆదివారం ఉదయాన్నే ఆలయాల కు చేరుకున్న భక్తులు ‘శివోహం.. హరోహం’ అంటూ ముక్కంటిని భక్తిశ్రద్ధలతో పూజించి జాగరణ చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో శ్రీ సాంబమూర్తి రథోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి శ్రీ సాంబమూర్తి ఆలయంలో జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్�
పాలకుర్తి మండలంలోని బసంతనగర్ బుగ్గరామలింగేశ్వర ఆలయానికి శివరాత్రి సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అనుబంధ క్షేత్రం శ్రీ పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.
కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా భావించే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు 2026 జాతర చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. జాతరలో అభివృద్ధి పనులతోపాటు ఆలయాన్ని రాతి కట్టడాలత�
‘మేడారం మహా జాతరను మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేశాం’ అని గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని సమ్మక్క దర్శనం భక్తులకు అందని ద్రాక్షగా మారింది. మేడారం దారులు కిక్కిరిసిన వాహనాలతో న
మేడారం-26 మహాజాతర 22 ఏండ్ల క్రితం నాటి జాతరను తలపించిందని భక్తులు గుర్తుచేసుకున్నారు. జాతర చరిత్రలో ట్రాఫిక్ జామ్కు 2004 బెంచ్ మార్క్గా నిలిచింది. నాటి ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాడ్వాయి నుంచి
సమ్మక్క సారమ్మ జాతరలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని సమ్మక్క సారమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. రెండో రోజు గురువారం జాతర కమిటీ