ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట (Stampede) మరువక ముందే ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో మరో ఘటన చోటుచేసుకున్నది. యూపీలోని బారాబంకీ జిల్లా హైదర్ఘర్లో ఉన్న అవ్సనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో �
Edupayala Durgamma | ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రాక పెరిగే అవకాశం ఉండటంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని సన్నిధిలో భక్తులుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.
ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. గోదావరి ఒడ్డున ఓ బండరాయిపై శనివారం సేదతీరుతున్నట్లు గా భక్తులకు మొసలి ప్రత్యక్షమైంది. శ్రావణమాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో నదికి స్నానానికి వస్�
శ్రావమాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితామాత ఆలయంలో శుక్రవారం పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి పూజలు చేసి ఓడిబియ్యం సమర్పించారు.
మెట్పల్లి పట్టణంలో గ్రామ దేవతలకు భక్తులు, మహిళలు బుధవారం ఆషాఢ బోనాలను సమర్పించారు. ఆషాఢ మాసం ఆఖరి రోజు కావడంతో భక్తులు మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఆయా వార్డులోని పోచమ్మలకు మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేధ్�
మెట్పల్లి పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు శుక్రవారం ఆషాఢ బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని వండి బోనం ఎత్తుకొని తప్పు చప్పులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని త�
Medak Church | ప్రభువు దయతో అందరు సుఖ సంతోషాలు ఆనందోత్సవాలతో గడపాలంటూ భక్తులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా దూరప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు చర్చి ప్రాంగణంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు.
భద్రకాళీ అమ్మవారు గురువారం శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు అద్వర్యంలో ఉదయం 3 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అర్చకులు 10 క్వింటాళ్ల వివిధ రకాల కూరగాయలు, పండ�
రాష్ట్ర వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి (Guru Purnima) సందడి నెలక్నొది. గురువారం తెల్లవారుజాము నుంచే సాయిబాబాను (Sai Baba) దర్శించుకునేందుకు భక్తులు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారిపోయాయి
బోనాలపండుగ సందర్భంగా ఆలయాలవద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు.