ఈ నెల 28 నుండి 31 వరకు ‘సమ్మక సారలమ్మ జాతర’ జరుగనున్న నేపథ్యంలో అమ్మవార్ల ప్రసాదం భక్తులకు చేరవేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసినట్టు ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం బస్ భవన్ల�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తు లు పోటెత్తుతున్నారు. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి, గద్దె�
మేడారం మహా జాతరలో భక్తులకు మౌలిక వసతులు కరువయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాదిమంది భక్తులు తరలివచ్చే మహా జాతరకు భక్తుల అవసరానికి తగిన విధంగా మరుగుదొడ్లను నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. 2022, 2024
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో గత నెల 23న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఆదివారం ముగిశాయి. స్వయంభూ ప్రధానాలయంలో నిత్యారాధనలు అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని అలకంరించి ఆళ్వారాధుల