ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పోలీసులు ప్రజలతో మమేకమవుతున్నారు. ఒకప్పటి పోలీసుల్లా కాకుండా ఇప్పటి పోలీసుల్లో సేవాభావం పెరిగిపోతున్నది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు అపస్నహస్తం అందించేందుకు ఎల్�
Road Accident | రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, కంటైనర్ ఢీకొని 11 మంది మృతి చెందారు. దౌసా - మనోహర్పూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ది గాంచిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ మూడవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ శ్రావణమాసంలో భక్తులు ఐదు సోమవారం భక్తులు కాలినడకన కొండపైకి ఎక్క�
Edupayala temple | వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బో
మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి కొనసాగింది. పవిత్ర శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పిల్లాపాపలతో కలిసి అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
ఆ అమ్మవారి ఆలయంలో బంగారు కానుకలకు కొదువే లేదు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమ్మవారి ఆలయానికి క్రమం తప్పకుండా వచ్చే భక్తులు తమ ఇలవేల్పుకు బంగారం, వెండి, డబ్బులు,
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట (Stampede) మరువక ముందే ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో మరో ఘటన చోటుచేసుకున్నది. యూపీలోని బారాబంకీ జిల్లా హైదర్ఘర్లో ఉన్న అవ్సనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో �
Edupayala Durgamma | ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రాక పెరిగే అవకాశం ఉండటంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని సన్నిధిలో భక్తులుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.
ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. గోదావరి ఒడ్డున ఓ బండరాయిపై శనివారం సేదతీరుతున్నట్లు గా భక్తులకు మొసలి ప్రత్యక్షమైంది. శ్రావణమాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో నదికి స్నానానికి వస్�
శ్రావమాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితామాత ఆలయంలో శుక్రవారం పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి పూజలు చేసి ఓడిబియ్యం సమర్పించారు.