Muharram celebrations | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని హసన్, హుస్సేన్ పీర్ల మసీదుకు భక్తజనం పోటెత్తింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర , కర్ణాటక నుంచి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ బుధవారం అమర్నాథ్ యాత్ర మొదలైంది. తొలి బ్యాచ్కు చెందిన 5,880 మంది భక్తుల యాత్రను జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ఇక్కడి భాగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద జెండా ఊపి ప్ర�
MLA Talasani | బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Medak church | ఆదివారం కావడంతో మెదక్ చర్చి భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు.
Ayodhya Ram Temple: 2024, జనవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 5.5 కోట్ల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ ప్రజలే కాదు.. వీఐపీలు కూడా అధిక సంఖ్
Jagannath Rath Yatra | ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) తరల�
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. వచ్చేనెల 13వ తేదీ పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో మల్లన్న ఆలయ జాతర ముగియనుంది. అలాగే సకాలంలో వర్షాలు పడితే రైతులు వానాకాలం
గత నెల రోజులుగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ భక్తుల రద్దీ తగ్గడం లేదు. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు, భక్తులు రావడంతో చర్చి లోపలి ప్రాంగణం సందడిగా మారింది.
కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో శ్రవణ నక్షత్ర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, గోపూజ, పల్లకి సేవ, భజన, అనంతరం అన్నప్రసాద
రాష్ట్ర ప్రముఖ ఆలయం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మినారసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల