Tirumala | శ్రీ శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా, గోవిందా హరి గోవిందా.. గోకుల నందా గోవిందా అంటూ భక్తుల నామస్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి.
New Year 2026 | కొత్త సంవత్సరం (New Year 2026) దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు (Devotees) ఆలయాలకు పోటెత్తుతున్నారు.
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి తొలిముక్కులు సమర్పించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. జనవరి 28 నుండి సమ్మక్క జాతర నిర్వహిస్తుండగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శ
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నార�
తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగనున్నాయి.
భక్తుల కొంగు బంగారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో జరిగే కల్యాణోత్సవానికి తెలంగాణతో పాటు పొరుగు రాష్ర్టాల
గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో మొదటి విడత గురువారం జరగగా వేములవాడ పట్టణంలోని ప్రధాన వీధులు నిర్మానుష్యాన్ని తలపించాయి. దాదాపు రెండు సంవత్సరాల ఆలస్యంగా గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహిం
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా అనుబంధ భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలను కల్పించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కోసం 3.44కోట్లు వెచ్చించారు.
తెలంగాణ పల్లెలు పాటల పూదోటలు. పల్లెపల్లెకూ తిరిగి ఆ మకరందాన్ని ఒడిసిపట్టాడు ఆయన. తేనెటీగలు మధువుని తుట్టెలో దాచినట్టు పల్లెపదాల మాధుర్యాన్నంతా ‘తెలంగాణ పల్లె పాటలు’ పుస్తకంలో నిలుపుకొన్నాడు.
దేవాలయం అనగానే దేవుడితోపాటు దైవసన్నిధిలో వినిపించే వేదపారాయణంతోనే ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో అలాంటి వేదపారాయ ణం కరువైంది. పారాయణం చేసేందుకు వేదపం
జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి అధ్యయనోత్సవాలను విజయవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక