Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి(Lakshminarasimha Swamy) దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు( Brahmotsavam) నాలుగో రోజుకు చేరుకున్నాయి.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామిని రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
వైకుంఠ ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, పాతగుట్ట ఆలయాలను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 23న ఉదయం 6.48గంటలకు యాదాద్రి ప్రధానాలయంలో స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తుల�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం మంగళవారం భక్తజన సంద్రంగా మారింది. దసరాకు స్వగ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
భక్తుల కొంగుబంగారం.. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన వేల్పుగొండ లక్ష్మీనరసింహుడు జాతరకు ముస్తాబయ్యాడు. ఏటా శ్రావణంలో నిర్వహించే ఈ ఉత్సవాలు, ఈనెల 19 నుంచి జనగామ జిల్లా జఫర్గఢ్లో అత్యంత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరాదరణకు గురైన దేవాలయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందుతున్నాయి. గత పాలకులు స్వామివారి దర్శనానికి వచ్చి పులిహోర, దద్దోజనం తినిపోయారే తప్ప.. ఆలయంలో ఒక్క ఇటుకను కూడా �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం ఎటుచూసినా భక్తులే కనిపించారు.