యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి సతీసమేతంగా దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం గుట్టకు చేరుకున్న ఆయన స్వయంభూ నారసింహుడికి పూజలు చేశారు.
స్వయంభూ ఆలయం భక్తజన సంద్రం స్వామివారి ఖజానాకు రూ.22,96,096 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 15 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాయంలోని వెలుపలి ప�
గర్భాలయంలో పరిశుద్ధి కార్యక్రమం బాలాలయంలో యాగశాల నిర్మాణం పరిపూర్తి యాదాద్రి, మార్చి 19 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పంచ కుండాత్మక, మహాకుంభ సంప్రోక్షణకు కావాల్సిన ఏర్పాట్లపై ఆలయ అర్చకులు, అధికారులు ద�
పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం 21న మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ 22న యాగశాల ప్రవేశం బాలాలయంలో పంచకుండాత్మక మహా యాగం నేటి నుంచి బాలాలయంలో ఆర్జిత సేవలు రద్దు.. యథావిధి�
యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మార్చి 4వ తేదీ నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలను
యాదాద్రి, మార్చి 9 : సీఎం కేసీఆర్ శుక్రవారం యాదాద్రికి వస్తున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుక�
జస్టిస్ ఎన్వీ రమణ| సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ.. రేపు �