యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువుడి నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంతో పాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో శుక్రవారం స్వాతి నక్షత్ర పూజలు నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం ఘనంగా నిర్వహి�
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్ కిటకిటలాడాయి. సుమారు 46 వేల మంది భక్తులు ద�
: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన హుండీఆదాయం రూ.2,55,83,999 వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండకింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో 30 రోజుల హుండీలను లెక్కించినట్టు చెప్పారు.
యాదగిరిగుట్టలోని స్వయంభువుడు లక్ష్మీనరసింహ స్వామికి నిత్యోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన నిర్వహిం
దేవుండ్ల పేర్లు చెప్పి, రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి కొందరు మోసం చేసిన్రు. అభివృద్ధికి ఒక్క పైసా కూడా తీసుకురాలే. పసుపుబోర్డు పేరిట మోసం చేసిన వ్యక్తిని రైతులు, ప్రజలు గుర్తు పెట్టుకోవాలి.
‘కరార విందేన పదార విందం ముఖారవిందేన విని వేశ యంతు వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి’ అని మహాభాగవతంలో వటపత్రశాయి గురించి విశిష్టంగా చెప్పడం జరిగింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని తరించారు.