ధాన్యం కొనుగోలులో కట్టింగ్ పెట్టొదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వల్లబ్రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న దగాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మా ర్
పేదరికంలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఉన్న 60,70 గజాల స్థలంలోని చిన్నపాటి రేకుల షెడ్డు, గుడిసెలను కూల్చి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. అలాంటి వారి ఇండ్లను అకస్మాత్తుగా రద్దు చేయడంతో ఆయా కుటుంబ�
నల్లగొండ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు నాకాబందీ నిర్వహించారు. నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ఏడు మంది సీఐలు, 18 మంది ఎస్ఐలు, నారోటిక్ డాగ్, 200 మంది పోలీసులు పట్టణంలోని పలు కా
‘సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ వివాదం సొంత తమ్ముడి హత్యకు కారణమై కలకలం రేపింది. ఆ గ్రామానికి చెందిన మేకల జయరాములు(50)కు తన అన్న కృష్ణయ్యతో వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదం క�
బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవార
మిర్యాలగూడ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ �
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్హతను మీరి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి డిప్యూటీ డీఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్ హెచ్చరించారు. మంగళవారం భూదాన్ పోచంపల్లిలోని బాలాజీ హాస్పిటల్ ను ఆయన
ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహిత్య చరిత్రను సమగ్రంగా పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రత్యేక సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు నల్లగొండ జిల్లా చండూరు పట్టణానికి చెందిన తెలుగు సాహిత్య పరిశోధకుడు, అధ్యా�
కోదాడ నియోజకవర్గంలో రాజకీయ కక్షతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల నిధులు నిలిపివేయడం అత్యంత దారుణమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ జిల్లా
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అకాడమిక్ సెనెట్ సమావేశం మంగళవారం వర్సిటీ సమావేశం మందిరంలో నిర్వహించారు. యూనివర్సిటీ అభివృద్ధితో పాటు నూతన కోర్సులు, సిలబస్, బడ్జెట్, పీహెచ్ఎ నూతన రూల్స్ పలు అంశాల�
ధాన్యం కాంట వేసిన 48 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరించింది. నెల రోజులు గడుస్తున్నా డబ్బులందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పెన్పహాడ్ మండల �
ధాన్యం కొనుగోలులో జాప్యం, తరుగు పేరిట రైతులను మోసం, మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ, సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి భూదాన్ పోచంపల్లిలోని నేతాజీ ప్రధాన చౌరస్తా
ధాన్యం కొనుగోలులో జాప్యం, లిఫ్టింగ్ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సింగారం గ్రామ రైతులు గోదాంకు తాళం వేసి నిరసన చేపట్టారు.