వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకోరుల పాలవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకు గురై భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతో
ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులపై ఎలాంటి వివక్ష చూపకుండా ఒకే లెవల్లో నీటిని సరఫరా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలోని మఖ్దూమ�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు �
గుర్రంపూడ్, మార్చి 21: మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మండల స్థాయి బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు నగదు బహుమతి అందజేశారు.
విద్యుత్ బస్సుల వల్ల ఆర్టీసి రక్షణ, కార్మికుల ఉద్యోగులకు ఎసరు వస్తుందని, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్సుల విధానంలో మార్పుల కోసం ఐక్య పోరాటం జరగాల్సిన అవసరం ఉందని, ఐక్య పోరాటాల ద్వారానే "ఆర్టీసీ రక్షణ -కా
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా బడ్జెట్ లో మొత్తం మోసం చేశారని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ ప
Yadagiri Gutta | దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో అనిత కొండపై ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా.. సడెన్గా ఆర్టీసీ బస్సు కదిలింది. ఈ క్రమంలో అనిత కిందపడటంతో బస్సు ఆమె కాలు మీదుగా వెళ్లింది.
తాటి చెట్టు పైనుండి జారిపడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన దేవరకొండ రూరల్ మండలంలోని ముదిగొండ గ్రామంలో శనివారం జరిగింది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం..
ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి కృష్ణా పుష్కర ఘాట్ను ఆలయ అధికారులు శనివారం శుభ్రం చేయించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేయు భక్తుల సౌకర్యార్థం స్నానాలు చేయుటకు అ�
కట్టంగూర్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వసంత నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం ఆంజనేయ స్వామికి వడమాల..
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజాకంటకమైందని, లోపబూయిష్టమైందని, అంకెల గారడి చేశారే తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అ
ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్కేఎస్ పౌండేషన్ సభ్యుడు, నల్లగొండ 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు, 8వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్, పిల్లి సత్యరాజు అన్నా�
నల్లగొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో దేవాలయ హుండీల దొంగతనం, అలాగే ఆటో, స్కూటీ, సెల్ ఫోన్లు అపహరించే వ్యక్తిని నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి స్కూటీ, ఆటో, రెండు సెల్ఫోన్లు, ద
గుర్రంపోడు మండల కేంద్రంలోని శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ 9వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ చైర్మన్ జాల పెద్ద సత్తయ్య ఆధ్వర్యంలో శనివారం స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా �
దళితుల సంక్షేమాన్ని నీరుగార్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉందని పేర్కొంటూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద శనివారం బడ్జె