స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సర్ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్కు చెందిన బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం అర్వ�
ఎంఎంటీఎస్ విస్తరణ కోసం బీబీనగర్ పట్టణ పరిధిలోని ఇండ్లు, నివాస ప్లాట్లు కోల్పోతున్న బాధితుల్లో టెన్షన్ మొదలైంది. తమ ఆస్తులకు ఎంత పరిహారం చెల్లిస్తారనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించకుండా సర్వేలు చేప�
బడిబాట పట్టిన తొలిరోజే ఓ విద్యార్థి ప్రమాదానికి గురై ప్రాణపాయ స్థితికి చేరుకున్న ఘటన సోమవారం కొండమల్లేపల్లిలో చోటు చేసుకుంది. వేసవి సెలవుల అనంతరం సోమవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న క్రమంల�
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వస్వామి ఆలయ సమీపంలోని గుట్టపై ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద బోనాల కుండల విక్రయాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శాలివాహన
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి విరివిగా మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నల్లగొండ నగర 48వ డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు యామ ద�
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంల
గట్టుప్పల్ మండల పరిధిలోని వెల్మకన్నే చెరువు ప్రాంతంలో మతి స్థిమితం లేని వృద్దురాలు మృతి చెందింది. ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గట్టుప్పల్కు చెందిన మునుకుంట్ల ఈశ్వరమ్మ (73) గ్రామంతో పాటు..
సమాజంలో రోజురోజుకూ వయోవృద్ధులపై జరుగుతున్న దాడులు, వారి పట్ల చూపిస్తున్న నిరాదరణ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అఖిల భారత సీనియర్ సిటిజన్స్ సమాఖ్య కార్యవర్గ సభ్యుడు రావేళ్ల సీతారామయ్య అన్నారు. ప్రపంచ
రోడ్డు భద్రతను మెరుగుపరచడం, మోటారు వాహనాల చట్టం-1988 నిబంధనల అమలును నిర్ధారించడం, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం..
బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మాజీ వైస్ ఎంపీపీ గోరుగంటి బాలచందర్ కోరారు. ఈ మేరకు భువనగిరి ఆర్అండ్బి శాఖ ఈఈ సరితారాణికి..
బీబీనగర్ పట్టణ కేంద్రంలో ప్రతిపాదిత ఎంఎంటీఎస్ విస్తరణ పనుల కోసం ఇళ్లు, నివాస ప్లాట్లు కోల్పోతున్న బాధితుల్లో ఆందోళన నెలకొంది. తమ ఆస్తులకు ఎంత పరిహారం చెల్లిస్తారనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించకుండ�
నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఆవంచ సీతారామారావు శత జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని హైదరాబాద్లోని...