కోదాడ బైపాస్ వద్ద 65వ జాతీయ ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుండి ఢీ కొట్టిన దుర్ఘటనలో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోల�
అర్ధరాత్రి ఆగి ఉన్న వాహనాలే లక్ష్యంగా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 1000 లీటర్ల డీజిల్, రెండు DCM వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు, వడ
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి చెందిన ఘటన గరిడేపల్లి మండలం సర్వారం శివారులో శనివారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం చేన్నారిగూడెం గ్రామానికి చెందిన పాస్టర్ మాత�
సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. జ్యోతి రావు పూలే 200వ జయంతి సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యాలయంలో..
ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు కీలకమైన సేవలు అందిస్తున్న విద్యుత్ కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, అలాంటి వారిని రేవంత్ సర్కార్ విస్మరించడం సరికాదని బీఆర్ఎస్ నల్లగొ�
కాంగ్రెస్లో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. కొండమల్లేపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి ఎన్నికలో రెండు వర్గాలకు చెందిన నాయకులు నేనంటే నేను అంటూ అధ్యక్షుడిగా ప్ర కటించుకోవడంతో పార్టీలో వర్గ వ
‘గురిగింజ తన నలుపు ఎరగదు’ అన్న చందంగా తయారైంది నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారుల తీరు. పరీక్షల విభాగంలోని అధికారులు కొన్ని ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గారు.
నియోజకవర్గంలోని మేళ్ళచెరువులో భూదాన్ భూమి ఆక్రమణకు గురైంది. సర్వే నెంబర్ 1057లో 150 ఎకరాల పేదలకు చెందిన భూదాన్ భూమిని మైహోం, కీర్తి సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నార�
ఎండలు ముదరనే లేదు. అప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లాలో తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. మిషన్ భగీరథ నీరు సరిపోను రావడం లేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉచిత యూనిఫాంల కుట్టు విషయంలో పూర్తి నాణ్యత పాటించాలని టీఎస్యూటీఎఫ్ (TSUTF) నల్లగొండ జిల్లా కార్యదర్శులు గేర నర్సింహ, నలపరాజు వెం�
గతంలో రద్దయిన రామన్నపేట నియోజకవర్గంను పునరుద్ధరించాలని, నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేటకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మండల అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్, సిపిఎం, బీజేపీ, బీఆర్ఎస్ పార్ట
నల్లగొండలో సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు శుక్రవారం బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డి�
విద్యుత్ శాఖలో కొన్నేండ్లుగా ఆర్టిజన్స్ కార్మికులుగా పనిచేస్తున్న వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య కోరారు. శుక్రవారం మండ�
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలన్ను కోరుతూ అన్నారం గ్రామ సర్ప�