దళిత బహునుల ఆశాజ్యోతి జగ్జీవన్ రాం అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్ అన్నారు. సోమవారం కోదాడలో జగ్జీవన్ రాం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్ప�
సర్ ఫారములు సక్రమంగా నింపకపోతే ఓట్లు గల్లంతు అవుతాయని కోదాడ 9వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ చీమ నరేష్ అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని తొమ్మిదవ వార్డులో వార్డు ప్రజల సర్ ఫారములను నింపేందుకు స్వయంగా నడుం బ�
గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్రాయి పండుగలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని �
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని, కన్నెపల్లి పంపు హౌస్ ద్వారా నీళ్లు ఎత్తి పోస్తే చెరువులు నిండేవని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. రైతుల
నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
భూదాన్పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్లో మూడు గ్రామాలకు ధాన్యం కొన్నారు. ఇందులో పెద్దరావులపల్లి ప్రధానమైంది. సుమారు 500 మంది రైతుల నుంచి లక్షల బస్తాల వరకు ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం సేకరణలో మొదట�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి పంపుహౌస్ సందర్శన కోసం వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు భువనగిరిలో ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని వివ�
మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నందిపాడు బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను కంటైనర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
‘మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండా సీఎం యాదాద్రి ట్రస్టు బోర్డు కమిటీని నియమించే వరకూ మీరంతా ఎక్కడున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత భట్టి విక్రమార్కకు లేదు’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
పల్లెల నుంచి పట్నం వరకు ఎక్కడైనా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గురించే చర్చ. ముఖ్యంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి రావడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తీవ్ర ఇబ్బంద�
రైతు సమన్వయ సమితి చందంపేట మండల మాజీ అధ్యక్షుడు రమావత్ లాలు నాయక్ చేసిన సేవలు చిరస్మరణీయమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం చందంపేట మండలం బిల్డింగ్ తండాలో రమావత్ లాలు నాయక్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని నల్లగొండ జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఈఈ వాణీశ్రీ అధికారులను ఆదేశించారు. కట్టంగూర్ లో వివిధ దశల్లో నిర్మాణ