Kancharla bhupal reddy | నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్లో బీఆర్ఎస్ హయాంలో నెలకు రూ.1000 డెలివరీలు అయ్యే విధంగా అభివృద్ధి చేశాం. నేడు ప్రభుత్వ హాస్పిటల్లో వసతులు కరువు. 3600 యువకులకు భవిష్యత్తు ఐటీ టవర్.. రాజకీయ కక్షతోనే ఐటీ ట
నల్లగొండను అభివృద్ధిలో అగ్రభాగన నిలబెడతానని, పోరాటాల బాట నుంచి అభివృద్ధి దిశగా నల్లగొండను నడిపిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం స్వాత
సూర్యాపేట జిల్లాను రాజకీయాలకతీతంగా సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు
‘ప్రజల్లో కాంగ్రెస్ అంటే గౌరవం పోతోంది. జాతీయ పార్టీ అన్నాక కొన్ని విలువలుంటా యి. ఆ విలువలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి చేర్చుకునుడు ఎం దుకు? ఇతర పార్టీల వాళ్లు మనకు ఎందుకు? ఇట్లాంటివన్నీ మాట్లాడితే..
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అధికార పార్టీకి చెందిన కొందరు చేతివాటం ప్రదర్శించారు. 150 మంది లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లసాధన కమిటీ పేరు�
తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ క్రీడాకారుడు బొంకూరి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. శనివారం శ్రీనివాస్ బాల్య స్నేహితులు ఆయన కుటుంబాన్ని..
తమ ఉద్యోగాలను తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ మహిళ పెట్రోల్ తాగేందుకు ప్రయత్నించగా, ఆమె కూతురు అక్కడే నిరసనకు దిగిన ఘటన కోదాడలో శనివారం చోటుచేసుకుంది. దీంతో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కొంతసేపు ఉద్�
అనారోగ్యం కారణంగా తనువు చాలించిన మిత్రురాలి జ్ఞాపకార్థం తాము విద్యను అభ్యసించిన పాఠశాలలో కళా వేదిక నిర్మించి పూర్వ విద్యార్థులు దాతృత్వాన్ని చాటుకున్నారు. కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామానికి �
నల్లగొండ మండలంలోని కొత్తపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని వైష్ణవికి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం గ్రామ సర్పంచ్ జిల్లాపల్లి రే
నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించి, నాయకులపై దాడి చేసి అరెస్టు చేయడాన్ని సీపీఎం, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ర�
కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామ ఉప సర్పంచ్ కొమ్మగోని జానకమ్మ పాపయ్య శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్ సహకారంతో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ జాతీయ పతాకాన�
CPM Leaders | సీపీఎం నాయకులపై పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందో తెలిపే వీడియో ఒకటి బయటకు వచ్చింది. స్వాతంత్ర దినోత్సవ సమయంలో పోలీసులు నల్గొండ సీపీఎం కార్యాలయం నుండి నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపులు, వ్యానుల్లో ఎక�
మండలంలో ఇందిరమ్మ ఇండ్లు సంతలో సరుకులా విక్రయిస్తున్నారు. లబ్ధిదారులు ఒకరైతే.. కట్టుకునేది మరొకరు. దీంతో ఈ పథకం లక్ష్యమే దెబ్బతింటున్నంది. ఈ పథకంలో అర్హులైన వారికి కాకుండా ఇతరులకు లబ్ధి చేకూరడం, ఒకరి పేరు�