సూర్యాపేట జిల్లా ఉత్తమ ఎంఈఓగా నకిరేకంటి రవి ఎంపికయ్యారు. ప్రస్తుతం పెన్పహాడ్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతూ మండల పూర్థిస్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భ�
సోషల్ మీడియాలో మహిళపై అసభ్య వీడియో పోస్ట్ చేసిన మున్సిపాలిటీ పరిధిలోని రేవనపల్లికి చెందిన ఏనుగు జైపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు బంధువులు శనివారం భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్�
Farmer | 1000 రోజులు పూర్తయిందని వాళ్ల వరకే పండుగ చేసుకుంటున్నరు. వాళ్లు బాగున్నరు కాబట్టే వాళ్లు పండుగ చేసుకున్నరు. రైతులకు పండగ లేదు.. ఎండుగ ఉందని మిర్యాలగూడ రైతు ఫైర్ అయ్యాడు.
గురువే నిజమైన సమాజ నిర్మాతని, ఆ దిశగా ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.గంగాధర్ రావు అ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి మండలం వెంపటి గ్రామ సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య అన్నారు. శనివారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష�
ఎన్నికల్లో గెలిస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర ఏండ్లు కావస్తున్నప్పటికీ విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించలేక అచేతనంగా ఉందని కోదా�
కష్టించే తత్వం, బోధన ఓ సామాజిక బాధ్యతగా, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా బోధన, పరిశోధన, సమాజ సేవలో నిరంతర కృషికి తగిన గౌరవంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.వై. �
420 హామీలు, ఆరు గ్యారెంటీలు అంటూ ఆచరణకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అన్ని వర్గాలతో పాటు విద్యార్థులను మోసం చేశాడని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు నినదించారు. ఫీజు రీయింబర్స్మ
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెయ్యి రోజుల పరిపాలన విద్యార్థి, యువత, నిరుద్యోగులను దగా చేసిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్య
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా బీఆర్ఎస్, విద్యార్థి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బీబీనగర్లోని పోచంపల్లి రాస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎన్నికల ముందు ని
తుంగతుర్తి మండల కేంద్రంలోని జాంబవంత యూత్ క్లబ్ నూతన కమిటీని శుక్రవారం ఆ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు బొంకూరి రాజు, ఉపాధ్యక్షులు పోలేపాక కృష్ణ, బొంకూరి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్
ఈ నెల 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజారాం నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేసిందని నిరసిస్తూ చండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం భారీ 'సమరభేరి' కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సభలో మునుగోడు మాజీ ఎమ్మెల�
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని తాసీల్దార్