కట్టంగూర్ మండలంలోని పందనపల్లి గ్రామంలో అసైన్డ్ కమిటీ ద్వారా నిరుపేదలకు పంపిణీ చేసిన 214 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో హద్దులు ఏర్పాటు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ కుంభం అనిల్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూమిలో
దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన నయన్ భాస్కర్ ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన తండ్రి ఆత్మహత్యకు వ్యాపార భాగస్వామి చేసిన ఆర్థిక మోసాలు, వేధింపులే కారణమని భాస్కర్ కుమారుడ�
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. శుక్రవారం అరైవ్ ఎలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల క
చందంపేట మండలంలోని ఏపాలపాయ తండాలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను గ్రామ సర్పంచ్ కేతావత్ నీలా మకట్ లాల్ ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి సందర్భంగా గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన..
తమ గ్రామానికి చెందిన మూసి వాగులోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పెన్పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, ఎస్ఐ గోపి కృ�
గోపా ను మండల, గ్రామ స్థాయిలో మరింత విస్తృత పర్చాలని, గౌడ్ల అభివృద్ధికి సంఘటితం కావాలని గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారింగుల భిక్షమయ్య గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం �
విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను అడ�
లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ, ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ, విద్యుత్ సవరణ చట్టం పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై సమరశీల పోరాటాల్లో భాగంగా ఈ 19న నల్లగొండ
రోడ్డు భద్రత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యతను ఉద్యోగులు తీసుకోవాలని సూర్యాపేట డీఎస్పీ వి.ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత మాస్సోత్సవాల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాట�
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత కలిగిన ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది రోడ్డు భద్రతా నియమాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం అన్నారు. జిల్లా ఎస్పీ �
నల్లగొండ జిల్లా కేంద్రంలో హత్య ఘటన కలకలం సృష్టించింది. నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్
Hyderabad High Way | సంక్రాంతి సంబురం ఇవాల్టితో ముగుస్తుంది. ఇక ఏపీలోని సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు మళ్లీ పట్నం బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - విజయవాడ హైవేపై రద్దీని తగ్గించేందుకు నల్గొండ పోలీసులు కీలక నిర్�
మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, సమాజంలో పోటీతత్వాన్ని ఎదుర్కోనేందుకు క్రీడా పోటీలు దోహద పడుతాయని కేవీపీఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అన్నారు. బుధవారం నిడమనూరు మండలంలోని
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా భోగి పర్వదినాన్ని పురష్కరించుకుని కట్టంగూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ గోదా రంగనాయక స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజా�
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చెన్నకేశవపురం గ్రామం పెరిక సంఘం నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. గ్రామ పెరిక సంఘం అధ్యక్షుడిగా మేకల గోవర్ధన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మేకల రమేశ్,