ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర వస్తుందని ఆశించిన రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు తెస్తే అధికారులు పట్టించుకోకుండా సగం ముంచితే..అదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం నిండా
ఓ వైపు ఎండలు..మరోవైపు లారీల కొరత..ఇంకో వైపు అకాల వర్షాలతో కాంటాలు జరగక, అధికారులు పట్టించుకోక రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నెలరోజులు దాటినా కాంటాలు వేయకపోవడంతో అన్నదాతల గుండెలు ధాన్యం కుప్పల వద�
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, మాజీ మంత్రి హరీశ్రావుపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి హె
భూదాన్పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెంలో పలు రసాయన కంపెనీల నుంచి వెలువడే విషవాయువులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. అధికారుల అలసత్వం, పెద్దల అండతో ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా ఈ కంపెనీలు వ్
సూర్యాపేట జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువ గల 103 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ రికవరీ మేళా
కోదాడలో ఈ నెల 7న గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ శ్రేణుల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నార
నల్లగొండ నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE) సతీశ్ చంద్ర అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. ఉదయ సముద్రం పరిధిలోని చందనపల్లి d37 కాల్వలో పడి ఆయన మృతిచెందారు. సతీశ్ చంద్ర మృతికి ఖచ్చితమైన కారణాలు ఇం
ఆదివారం సంభవించిన గాలివాన ప్రభావంతో నల్లగొండ నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడం, ఫ్లెక్సీలు, బ్యానర్లు కూలిపోవడం, డ్రైన్లు మూసుకుపోవడం, చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తిన
మట్టి నమూనా పరీక్ష ఫలితాల ఆధారంగా రైతులు తమ పంటలకు ఎరువులు వేసుకోవాలని ఆత్మకూర్.ఎస్ ఏఓ దివ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై ప్రభుత్వవిప్ బీర్ల అయిలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాల్లోని నీట పాలైంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షంతో తడిసింది. అలాగే త�
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రగల్భాలు మాని నియోజకవర్గంలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులోని ధాన్య�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని నమ్ముకుని గత 40 ఏళ్లుగా కొండపై ఉన్న దుకాణాలే ఆధారంగా బతుకుతున్నామని కొండపై ఉన్న వర్తక సంఘం అధ్యక్షుడు గడ్డమీది మాధవులు గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు కొ�