పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
నల్లగొండ ఓల్డ్ సిటీలో గులాబీ గుబాళించింది. పాత బస్తీలోని నాలుగు డివిజన్లలో వేలాది మంది గులాబీ సైనికులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయని, అలాగే రెండేళ్లుగా అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తోందని ప్రతి ఒక్కరూ ఈ తేడాను గమ�
Raveendra Kumar | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని దేవరకొండ అభివృద్ధి చెందిందని అన్నారు. దేవరకొండలో ప్రతి వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ, పైపులైన్ పనులు జరిగాయని నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావ�
కేసీఆర్ పాలనలో నల్లగొండ పట్టణంలో కంచర్ల భూపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి ఓటర్లను కోరా�
రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఆలేరు మాజీ ఎమ్మ
పొద్దుగాల సీఎం రేవంత్రెడ్డిని తిట్టడం.. రాత్రి ఆయన దగ్గరకు పోయి కాళ్లు మొక్కుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి అలవాటైందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. శు�
సూర్యాపేట జిల్లా కేంద్రం లో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయా వార్డుల్లో గులాబీ సైన్యం దండు కట్టి గడపగడపకు తిరుగుతూ శుక్రవారం ప్రచారం నిర్వహించింది. ఆయా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల�
కోదాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు వార్డుల్లో శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. బీఆర్ఎస్ హాయాంలోనే..
చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని, బీఆర్ఎస్ పాలనలో తాను ఐదేండ్లు ఎమ్మెల్యేగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదని కనకదుర్గ దేవాలయం వద్ద నిరూపిస్తే తమ ప�
తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామ అభివృద్ధి సహకరించాలని శుక్రవారం గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ తాసీల్దార్ దయానందంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..