Kusukuntla Prabhakar Reddy | మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తమ లక్ష్యం అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి వల్
రైతు చెమటతో పండించిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు చేరితే మద్దతు ధర దక్కాలి.. కానీ కట్టంగూర్ మండలంలోని కల్మెర, పందనపల్లి, దుగినవెల్లి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం రైతుల కష్టానికి ఫలితం ద
పంచాయతీ శాఖలో మళ్లీ డిప్యూటేషన్ల పైరవీలు ప్రారంభమయ్యాయి. గత డీపీవో ఉన్నప్పుడు అందినకాడికి పుచ్చుకోని 350 మందికి డిప్యుటేషన్లు ఇవ్వటంతో ఆ శాఖలోని అధికారులు విమర్శలపాలైన విషయం తెలిసిందే.
గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 5.6 కిలోల గంజాయి, 500 మిల్లీ లీటర్ల వీడ్(హాష్)ఆయిల్, 5 బైకులు, 4 సెల్ ఫోన్లు, డమ్మీ తుపాకీ, బటన్ చాకులు స్వాధీనం చేసుకుని ర�
MLA Mandula Samuel | నా పిలుపు మేరకు మందుల సామేల్ను గెలిచిపించిన కార్యకర్తలు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు చేశారని తెలిసిందే. ఈ క్రమంలో అదే రేంజ్లో
హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు నందు గల శ్రీలక్ష్మి నరసింహ గణేష్ ఫార్ బాయిల్డ్ మోడ్రన్ రైస్ మిల్లు నుండి విపరీతమైన బూడిద, పొట్టు, కాలుష్యం ఉత్పన్నమౌతుందని, యజమాన్యం నింబంధనలకు వ్యతిరేకంగా ప�
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన వారాహి నవరాత్రి మహోత్సవాలు శనివారం భక్తి శ్రద్ధల మధ్య పరిసమాప్తి అయ్యాయి. ఆలయ ప్రా�
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవ కమిటీ చైర్మన్ మంజుల సూర్యవర్ అన్నారు. శనివారం కట్టంగూర్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్�
నేటి సమాజంలో నేరాల స్వరూపం వేగంగా మారుతుందని, సాంప్రదాయ నేరాలతో పాటు సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, డిజిటల్ ఫ్రాడ్లు, కృత్రిమ మేధస్సు దుర్వినియోగం, డీప్ఫేక్లు, డేటా చోరీ, ఆన్లైన్ వేధింపులు, అంతర్జాతీయ నే�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం వంటిదని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరి�
హుజూర్నగర్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాది కుక్కడపు బాలకృష్ణ గౌడ్ నియమితులయ్యారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు
నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షార్హులేనని, చట్టం ఎవరికి చుట్టము కాదని హుజూర్నగర్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కాసరగడ్డ దీప అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరి�
ఒడిశా నుండి గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ML వీడ్(హాష్) ఆయిల్, 5 బైక్లు, 4 సెల్�