KTR | యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ లాంటి విధానం అమెరికాలో కూడా లేద�
Minister KTR | యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంలోని హ్యాండ్లూమ్ మోడ్రన్ సేల్స్ షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్ రెడ�
Minister KTR | స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తున్న�
రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచించారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్ట�
విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తున్నదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలో సోమవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి స�
ఒకనాడు చీకట్లో ఉన్న తెలంగాణలో నిరంతర విద్యుత్ వెలుగులు నింపిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని 132/32 కేవీ సబ్స్టేషన్లో సోమవారం నిర్వహ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు కష్టాలు తప్పవన్న ఆంధ్రా పాలకుల మాటలను పటాపంచలు చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడ�
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉంటుందని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విద్యు
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమైందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎస్ఎం రెడ్డి ఫంక్షన్హాల్లో సోమవార�
కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం సూర్యాపేట జిల్లాకు దక్కిన విషయం తెలిసిందే. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7న జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాకు గోదావ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే చీకట్లు మాయమై వెలుగులు విరజిమ్ముతున్నాయని, సీఎం కేసీఆర్ విద్యుత్ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు ఇది నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ
సమైక్య పాలనలో అరిగోస పడ్డ విద్యుత్ రంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచలంచెలుగా పెంచి తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశానికే ఆదర్శమని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రగతి �
ఆలోచన ఉంటే పెట్టుబడి లేదు..పెట్టుబడి ఉంటే ఆలోచన లేదు..రెండూ ఉంటే నెలల తరబడి తిరిగినా అనుమతి వచ్చేది కాదు..ఇది 2014కు ముందు తెలంగాణలో పారిశ్రామిక రంగ పరిస్థితి. కానీ 2014లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐ�
Jagadish Reddy | సూర్యాపేట : విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. జాతీయ తలసరి వినియోగంతో పోల్చి చ�