స్థానిక ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతున్న సమయంలో దేవరకొండలో సీఎం సభ పేరుతో బీఆర్ఎస్ నేతలను,కార్యకర్తలను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టు చేశారు. రోజంతా పోలీసుస్టేషన్లలోనే ఉంచడం వల్ల శనివారం ఆసాంత�
‘గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలవికాని హామీలతో ఓట్లు వేయించుకొని నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ ఓ ఢోకాబాజీ. కాంగ్రెస్ బోగస్.. బ్రోకర్ మాటలు మాట్లాడుతోందని ప్రజలు గుర్తించారు’ అని మాజీ మంత్రి, సూర్య�
స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండలంలో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎవరైనా రెబల్గా నామినేషన్ దాఖలు చేసిన వారికి బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ బీబీనగర్ మండలాధ్యక్�
కోదాడ కోర్టులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మిశారద తెలిపారు. శనివారం మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.రాధాకృష్ణ చౌహాన్తో కలిసి కోదాడ కోర్టు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని కోదాడలో పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు శనివారం నిర్వహించారు. హుజూర్నగర్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పద్మావతి..
నల్లగొండ ఐబీసీ ఛానల్ జర్నలిస్ట్ రెడ్డిపల్లి యాదగిరి సౌత్ ఇండయా మీడియా అసోసియేషన్ (సిమా) అవార్డును అందుకున్నారు. శనివారం బెంగళూరులో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో..
శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ సేవలు వెలకట్టలేనివని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేస�
దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే నల్లమోత భాస్కర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం పట్టణంలో�
‘తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి, ఆమె భర్త యాదగిరి యాదవ్కు తక్షణమే రక్షణ కల్పించాలి. దాడులతో పాటు బెదిరిస్తున్న ప్రత్యర్థి అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలి. ఘటనకు కారకుల�
రెండేండ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం భూతద్దం పెట్టి వెతికినా నల్లగొండ జిల్లాకు చేసిన పని ఒక్కటంటే ఒక్కటి కనిపించడం లేదు. జిల్లాకు ఎస్ఎల్బీసీ సొరంగ మార�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, కార్యకర్తలు కష్టపడి పని చేసి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, పార్టీ కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పని చేసి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొం�
స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరపాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి అన్నారు. శుక్రవారం కొండామల్లేపల్లి మండలంలోని కేశ్య తండ నామినేషన్ కేంద్రాన్ని ఆమె సందర్శించి నామినేషన్ వివరాలను అ�