జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 252 అసంబద్ధమైందని, దాన్ని వ్యతిరేకిస్తూ టీయూడబ్ల్యూజే(హెచ్-143) ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున జర్నల�
బీబీనగర్ మండలంలోని జైనపల్లి గ్రామ సర్పంచ్ నక్కిర్తి హేమలత గణేశ్ ముదిరాజ్ తన పాలకవర్గంతో కలిసి శనివారం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్
నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో దాతల సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శనివారం నిడమనూరు ఎస్ఐ ఉప్పు సురేశ్ నూతన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు.
నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు శనివారం శాంతియుత నిరసన చేపట్టారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన GO 252 సవరణకు డిమాండ్ చేస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, డెస్క్, కేబుల్, ఇండిపెండెంట్ జర్నలి
ప్రతి ఒక్కరిలో దైవభక్తి ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ శ్రీసాయి మణికంఠ దేవాలయంలో అయ్యప్ప స్వామి 16వ మండల మహా పడి పూజ కార్యక్ర
ఆర్యవైశ్యులు వ్యాపార రంగాల్లోనే కాకుండా రాజకీయంగానూ చైతన్యవంతులు కావాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో ఫెడరేషన్ సూర్యాపేట జి
సూర్యాపేట జిల్లా పెన్షనర్ల సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని కా�
గట్టుప్పల్ నుండి పుట్టపాక వరకు ఉన్న రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం శనివారం ఓ ప్రకటనలో కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స�
దేవరకొండ పట్టణానికి చెందిన ముఫ జావిద్ హుస్సేన్ మృతి తీరని లోటని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని రాయల్ ఫంక్ష�
చేనేత కార్మికుల పట్ల, చేనేత సహకార సంఘాల పట్ల, అలాగే చేనేత పరిశ్రమ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూపడం తగదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహ అన్నారు. స్వయంగా రాష
మొబైల్ ఫోన్స్ కు వచ్చే ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరమని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల �
Journalists | ‘మీడియా అక్రిడిటేషన్ కార్డు–మీడియా కార్డు రెండు కార్డుల విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాటిలైట్, కేబుల్ టీవీ ఛానళ్ల అక్రిడిటేషన్లలో భారీ కోతలకు వ్యతిరేకంగా జర్నలిస్టులు నినాదాలు చేశారు.
ఆత్మకూరు.ఎస్ మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బత్తుల రాజేంద్ర ప్రసాద్ ప్రారం�
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్తో ఈ నెల 29వ తేదీన నిర్వహించే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాద�