యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి దినదిన గండం..నూరేళ్ల ఆయుష్షులా ఉంది. తమకు వేతనం ఎప్పుడిస్తారో.. విధుల నుంచి ఎప్పుడు తొలగిస్తారోననే భయంతో వారు పనిచేస్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ (CJ Aparesh Kumar Singh) పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఆయన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే. లక�
రెండున్నరేళ్ల రేవంత్రెడ్డి సర్కార్ పాలనపై విసుగుచెందిన ప్రజానీకం కేసీఆర్ వెంటే ఉంటామని బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్
రాష్ట్ర డీజీపీ బీ. శివధర్ రెడ్డి యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లిన డీజీపీ.. యాదాద్రీశుడిని దర్శించుకుని మ�
Yadagirigutta | కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. మండలంలోని చొల్లేరు గ్రామంలో శుక్రవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లుగా పోలీసు
బీఆర్ఎస్ పార్టీలోకి యాదగిరిగుట్ట పట్టణంలో భారీ చేరికలు జరిగాయి. ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ బెంజారం రవి గౌడ్, మాజీ సర్పంచ్ బెంజారం రజిని, కాంగ్రెస్ నాయకులు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి సేవలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ పాల్గొన్నారు. గురువా రం స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు గొం
Girls Molest | ప్రేమ పేరుతో ఓ ముగ్గురు బాలికలకు మాయమాటలు చెప్పి.. వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఓ ముగ్గురు యువకులు. బాలికలను హైదరాబాద్ నగరం నుంచి యాదగిరి గుట్టకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఈనెల 25న నిర్వహించే గిరిప్రదక్షిణలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పాల్గొంటారని బీఆర్ఎస్ మండలాధ�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించే గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప�
నేడు (ఆదివారం) సంపూర్ణ చంద్ర గ్రహణం (Lunar Eclipse) ఏర్పడనుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినపుడు, భూమి నీడ చంద్రునిపై పడుతుంది. అప్పుడు గాఢమైన ఎరుపు రంగు దర్శనమిస్తుంది. అందువల్ల దీనిని ‘బ్లడ్ మూన
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా.. ఖబర్దార్, బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు.
ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవిని కట్టబెట్టిన కన్నతల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా నాయకురాలు, మాజీ జడ్పీటీసీ తోటకూర�
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని నిరసిస్తూ యాదగిరిగుట్ట పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం దగ్ధం చేశార�