యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ దేవాలయం శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా ప్రారంభించారు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో భవానీశంకర్ శుక్రవారం వెల్లడించారు. పాతగుట్ట(పూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస
నారసింహ క్షేత్రం లో ఓ అధికారి చెప్పిందే వేదం.. చేసిందే శాసనంగా జరుగుతోంది. ఆలయంలో అసిస్టెంట్ అధికారిగా పనిచేస్తున్న ఆయన తాను పక్కా లోకల్ అంటూ అక్కడకు వచ్చే అధికారులను తనకున్న రాజకీయ పలుకుబడితో బెదిరిం
Yadagirigutta | యాదగిరిగుట్ట దేవస్థానం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోనుందా? ఇప్పటికే పరోక్షంగా యాదగిరిగుట్ట ఆదాయాన్ని కొల్లగొడుతున్న కొందరు నేతలు ఇక ప్రత్యక్షంగా అన్ని హక్కులను పొంది గండి కొట్టేందుకు సిద్ధ
అనుభవంలేని గుట్ట దేవస్థాన ఉద్యోగులను బదిలీచేసి, గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగులను తిరిగి యాదగిరిగుట్టకు రప్పించాలని దేవస్థాన ఈవో భవానీ శంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఈ నెల 7న రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సి
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఏ దుకాణం టెండర్ వేసినా వారికే దక్కాలి.. ఇతరులు వస్తే ఊరుకోరు.. నయానో భయానో వారిని లొంగదీసుకోవడం.. ప్రశ్నిస్తే బెదిరించడం ఇలా స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనచరుల�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైకి భక్తులకు తరలించేందుకు వెళ్లే ఆటోల అనుమతిని దేవస్థాన అధికారులు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. 14 నెలలుగా దేవస్థానానికి ఇవ్వాల్సిన రుసుం పెండింగ్�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు, క్యూ కాంప్ల్క్స్ సందడ�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు �