నారసింహ క్షేత్రం లో ఓ అధికారి చెప్పిందే వేదం.. చేసిందే శాసనంగా జరుగుతోంది. ఆలయంలో అసిస్టెంట్ అధికారిగా పనిచేస్తున్న ఆయన తాను పక్కా లోకల్ అంటూ అక్కడకు వచ్చే అధికారులను తనకున్న రాజకీయ పలుకుబడితో బెదిరిం
Yadagirigutta | యాదగిరిగుట్ట దేవస్థానం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోనుందా? ఇప్పటికే పరోక్షంగా యాదగిరిగుట్ట ఆదాయాన్ని కొల్లగొడుతున్న కొందరు నేతలు ఇక ప్రత్యక్షంగా అన్ని హక్కులను పొంది గండి కొట్టేందుకు సిద్ధ
అనుభవంలేని గుట్ట దేవస్థాన ఉద్యోగులను బదిలీచేసి, గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగులను తిరిగి యాదగిరిగుట్టకు రప్పించాలని దేవస్థాన ఈవో భవానీ శంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఈ నెల 7న రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సి
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఏ దుకాణం టెండర్ వేసినా వారికే దక్కాలి.. ఇతరులు వస్తే ఊరుకోరు.. నయానో భయానో వారిని లొంగదీసుకోవడం.. ప్రశ్నిస్తే బెదిరించడం ఇలా స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనచరుల�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైకి భక్తులకు తరలించేందుకు వెళ్లే ఆటోల అనుమతిని దేవస్థాన అధికారులు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. 14 నెలలుగా దేవస్థానానికి ఇవ్వాల్సిన రుసుం పెండింగ్�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు, క్యూ కాంప్ల్క్స్ సందడ�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు �
పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగను గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అర్చకులు పం చాంగ శ్రావణం కార్యక్రమం నిర్వహించారు. వాడవాడల్లో
Yadagirigutta | ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం మరో ఆరు నెలల్లో డిజిటలైజ్ కాబోతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట క్షేత్రంలోని సేవలను డిజి
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం సెలవుదినం కావడంతో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని రాష్ట్ర నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గురువారం మధ్యాహ్నం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. ఆదివారం ఎటుచూసినా భక్తులే కనిపించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేంద�