Yadagirigutta | యాదగిరిగుట్టలో విదేశీ కల్యాణాల పేరుతో జరిగిన అపచారం, అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. కల్యాణాల కోసం విదేశాలకు వెళ్లడమే కాకుండా, అక్కడ స్వామివారి విగ్రహాలను కారులో
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ రోడ్లు, విద్యుత్, తాగునీరు, విద్య వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపార�
Yadagirigutta | పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతూ కేసీఆర్ పాలనలో పునర్వైభవం పొందిన యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహుడి విదేశీ కల్యాణాల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆచారాలకు నీళ్లొదిలి.. అడ్డూఅదు�
నరసింహస్వామి పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థాన నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతున్నది. దేవాలయానికి ఈవో లేకపోవడంతో పాలనావ్యవహారాలన్నీ కుంటుపడుతున్నాయి. యాదాద్రి ఈవో వెంకట్రావు జనవరి 1న రాజీనామా చేసినప్పటి న
Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు తరలివెళ్లి.. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు.
యాదగిరిగుట్టలో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలను ఈ నెల 30న వైభవంగా నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు ప్రధానాలయంలో శ్రీస్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు.
భక్తుల కొంగు బంగారం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ధనుర్మాస వేడుకలు (Dhanurmasa Utsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పల్లెబాటకు శ్రీకారం చుట్టనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఆయన సన్మానించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఇందుల�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా శాస్ర్తోక్తంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. సోమవారం స్వామి, అమ్మవార్ల సహస్ర నామ పఠనంతో అర్చక బృందం, వేద పం డితులు వివిధ రకాల �
యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు ధునుర్మాసోత్సవాలు (Dhanurmasam Utsavalu) అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవుదినం కావడంతో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. తిరుమాడ వీధులు, క్యూ కాంఫ్�
పాతగుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి స్పష్టం చేశా