యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు, క్యూ కాంప్ల్క్స్ సందడ�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు �
పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగను గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అర్చకులు పం చాంగ శ్రావణం కార్యక్రమం నిర్వహించారు. వాడవాడల్లో
Yadagirigutta | ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం మరో ఆరు నెలల్లో డిజిటలైజ్ కాబోతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట క్షేత్రంలోని సేవలను డిజి
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం సెలవుదినం కావడంతో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని రాష్ట్ర నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గురువారం మధ్యాహ్నం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. ఆదివారం ఎటుచూసినా భక్తులే కనిపించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేంద�
యాదగిరిగుట్ట పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా సుమారు 3 వేల ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టడంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తప్పుబడుతూ యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ పట్ట�
యాదగిరిగుట్ట పట్టణంలో దాదాపుగా 800 ఇండ్లు, మండల వ్యాప్తంగా సుమారుగా 3 వేల ఇండ్లు నిషేధిత జాబితాలో పెట్టి పేదల జీవితాలతో ఆటలాడుకుంటుంటే ఏదో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాటలు చెప్పుకుని కాలం వెళ్లదీసే ప్రయత్నం చే
సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని మంగళవా రం ఆలయ ప్రధానార్చకులు, ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వర�
Lunar Eclipse | వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, మార్చి3: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, కీసర సహా అన్ని ప్రధాన ఆలయ�
Yadagirigutta | సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు, అనుబంధ ఆలయాలను ప్రధానార్చకులు, ఆలయ అధికారులు మూసివేశారు.