పాతగుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి స్పష్టం చేశా
రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మహిళా కూలీ మృతి చెందింది. మోటకొండూరు గ్రామానికి చెందిన వంగపల్లి ఉప్పలమ్మ(50), భర్త రామ్ నర్సయ్య అనే మహిళా కూలీ ఉదయం 10 గంటల ప్రాంతంలో..
పాత గుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం తక్షణమే తగిన విధంగా ఆదుకోవాలని, లేకపోతే బీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని ఆ పార్�
తెలంగాణ సహజ కవి అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు అని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. అందెశ్రీ మరణం పట్ల సోమవారం ఆయన స్పందిస్తూ..
అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య డిమాండ్ చేశారు. మంగళవారం యాదగ�
ఓ వైపు బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.. మా పార్టీ అధిష్టానం పూర్తిగా ఎస్టీ, ఎస్టీ, బీసీలకే పెద్దపీట వేస్తున్నదని చెప్పుకొచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. యాదాద్రి భువన�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ జి.రవి తెలిపారు. మంగళవారం యా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి దినదిన గండం..నూరేళ్ల ఆయుష్షులా ఉంది. తమకు వేతనం ఎప్పుడిస్తారో.. విధుల నుంచి ఎప్పుడు తొలగిస్తారోననే భయంతో వారు పనిచేస్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ (CJ Aparesh Kumar Singh) పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఆయన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే. లక�
రెండున్నరేళ్ల రేవంత్రెడ్డి సర్కార్ పాలనపై విసుగుచెందిన ప్రజానీకం కేసీఆర్ వెంటే ఉంటామని బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్
రాష్ట్ర డీజీపీ బీ. శివధర్ రెడ్డి యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లిన డీజీపీ.. యాదాద్రీశుడిని దర్శించుకుని మ�