యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో గురువారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల ప
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల,
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎటుచూసినా భక్తులే కనిపించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారంతో పాటు వేసవి సెలవ�
యాదగిరిగుట్ట ఆలయం లోపలికి ఫోన్ తీసుకెళ్లడం నిషిద్ధం. కానీ శనివారం సీఎం పర్యటన సందర్భంగా ఆలయం లోపల ఏకంగా వీడియో తీశారు. గర్భాలయం, స్వయం భూ లక్ష్మీనరసింహస్వామి స్పష్టంగా కనిపిస్తున్న వీడియో సీఎం రేవంత్�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగింది. గర్భాలయం, స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు స్పష్టంగా కనిపిస్తున్న వీడియో సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో స్పష్టంగా క�
Yadagirigutta | శ్రీ లక్ష్మీనరసింహుడు వెలసిన యాదాద్రి కొండకు భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలువు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో గందరగోళం నెలకొంది. గుట్టలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సీఎం హాజరవుతుండడంతో కొండకింద హెలిప్యాడ్ను అధికారులు సిద్ధం చేసింది.
ఎం రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన ప్రకటించిన షెడ్యూల్కు భిన్నంగా సాగింది. సీఎం పర్యటన నేపథ్యంలో ఓ పక్క బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులు..మరో పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నల్లబ్యాడ్జీలతో రైతుల ని�
ప్రపంచమే అబ్బురపడే విధంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పునర్నిర్మించిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో అభివృద్ధి గాడి తప్పింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పెండింగ్లో ఉన్న ప�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై ప్రభుత్వవిప్ బీర్ల అయిలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని నమ్ముకుని గత 40 ఏళ్లుగా కొండపై ఉన్న దుకాణాలే ఆధారంగా బతుకుతున్నామని కొండపై ఉన్న వర్తక సంఘం అధ్యక్షుడు గడ్డమీది మాధవులు గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు కొ�