రాష్ట్రంలో సమృద్ధిగా వానలు కురవాలని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో చేపడుతున్న ‘వర్ష పాశుపత వరుణ యాగం’ శాస్ర్తోక్తంగా సాగిం�
Varuna Yagam | యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో సోమవారం నుండి నాలుగురోజుల పాటు వర్ష పాశుపత వరుణ యాగాన్ని( Varuna Yagam) నిర్వహించనున్నారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ రెండేళ్ల క్రితం ఉద్యోగులను బదిలీ చేపట్టగా వేములవాడ రాజన్న ఆలయం నుండి 28 మంది ఉద్యోగులకు బదిలీ అయింది. ఇందులో ప్రధానంగా వేములవాడ, యాదగిరిగుట్ట, కొండగట్టు, భద్రాచలం, బాసర, కొమరవెల్లి ఆలయా�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. ఆదివారం సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకు నేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన ట్రస్టు బోర్డు కొలువు దీరింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సమక్షంలో స్వామివారి గర్భాలయ ప్రాంతంలో ఉదయం 11.37 గంటలకు ఈవో �
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన ట్రస్ట్ బోర్డు శనివారం కొలువుదీరింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సమక్షంలో స్వయంభూ గర్భాలయ బంగారు దర్వాజ ప్రాంతంలో
YTD Trust Board
గత నెలలో ప్రభుత్వం యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులను నియమించింది. శనివారం బోర్డు ప్రమాణ స్వీకారం ఉండగా సభ్యుడు నరసింహమూర్తి గైర్హాజరయ్యారు.
యాదగిరిగుట్ట కమిటీ రాజకీయంగా మంటలు రేపుతుండగా ఆధ్యాత్మికంగా ఈ కమిటీలో మెజార్టీ సభ్యుల్లో ఎంతమంది ఈ దేవాలయంతో సంబంధాలు కలిగి ఉన్నారనే చర్చ మొదలైంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి సాధారణ రోజుల్లో రోజ�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో పొటెత్తింది. స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్
రాష్ర్టాన్ని పాలించేది హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, ఆంధ్రా సీఎం చంద్రబాబు నాటిన హైబ్రిడ్ విత్తనమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని త
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో పొటెత్తింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు ఆదివారం కావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. మాడ వీధులు, క్యూ కాంప్ల�