రాష్ట్రంలోని ప్రముఖ ఆయలం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన (Yadagirigutta) సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆలయ సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ (PM Mark Carney) అభినందించారు.
యాదగిరిగుట్ట దేవస్థానంలో ఓ ఉద్యోగిని రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగించాలన్న ఉన్నతాధికారుల నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ నుంచి డిప్యూటేషన్పై యాదగిరిగుట్ట దేవస్థానానిక
రక్షణ కౌలుదారు హక్కు చట్టం (38 ఈ)లో భాగంగా వారసత్వం కింద సర్వే నంబర్లోని 376లో సంక్రమించిన 41 ఎకరాల భూమిని రజక కులస్తుల సమిష్టి నిర్ణయంతోనే ఓ కంపెనీకి విక్రయించిన మాట వాస్తవమేనని రజక కులస్తులు గడసంతల వెంకటేశ
వారసత్వంగా కౌలు రైతుల హక్కుల చట్టం కింద సర్వే నంబర్ 373 సంక్రమించిన 47 ఎకరాల భూమిని తమకు తెలియకుండానే కొంత మంది గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పోర్జరీ సంతకాలు చేసి ప్రైవేట్ కంపెనీకి విక్రయించార�
బీఆర్ఎస్ పాలనలోనే యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి నూతన భవనం మంజూరైందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. రాష్ట్ర తొలి సీఎంగా కేసీఆర్ యాదగిరిగుట్టను మున్సిపాలిటీగా మార్చడంతో పాటు టీయూఎఫ్
పదేళ్ల కాలంలో దర్జాగా కాలరేగరేసి ఎవుసం చేసిన రైతులు ఇప్పుడు చేతగాని రేవంత్రెడ్డి పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్ధితికి వచ్చినట్లు ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందరెడ్డి అన�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి ఐఎస్వో 9001, ఐఎస్వో 50001, ఐఎస్వో 22000తోపాటు గుడ్ గవర్నెన్స్ కలిపి నాలుగు సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి. దేశంలోనే ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన మొట్టమొదటి �
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దేశంలోనే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫొటో లేకుండా యాదగిరి పత్రికను ఎలా రూపొందిస్తారని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆగ
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన అధికారులకు బదులు కాంగ్రెస్ పార్టీ నేతలే అధికారులుగా మారి పంపిణీ చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యా
దేవాదాయ శాఖలో ఉద్యోగుల బది‘లీలలు’ జరుగుతున్నాయి. ఉన్నతాధికారులకు నచ్చినోళ్లకు అందలం ఎక్కిస్తూ వారు ఎంచుకున్న ఆలయానికి పంపిస్తున్నారని, మరికొందరికి మాత్రం నిబంధనల పేరు చెప్పి మొండిచేయి చూపుతున్నారనే
యాదగిరిగుట్ట పీహెచ్సీలో పనిచేసే వైద్య సిబ్బంది తీరుపై కలెక్టర్ హనుమంతరావు సీరియస్ అయ్యారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ మాదిరిగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఏ సమయంలోనైనా శీఘ్రంగా దర్శించుకునేందుకు రూ.5 వేలతో గరుఢ టికెట్ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఆల
యాదగిరిగుట్ట పట్టణం వైటీడీఏ పరిధిలోని పాత గోశాల ప్రాంతంలో రెండు ఎకరాల్లో ఆప్టిమస్ పార్మాస్యూటికల్స్, ఏజీఐ గ్యాస్ ప్యాక్ సంస్థల ఆర్థిక సహాకారంతో నిర్మించిన అగ్నిమాపక భవనాన్ని గురువారం రాష్ట్ర అగ్నిమా�