నేడు (ఆదివారం) సంపూర్ణ చంద్ర గ్రహణం (Lunar Eclipse) ఏర్పడనుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినపుడు, భూమి నీడ చంద్రునిపై పడుతుంది. అప్పుడు గాఢమైన ఎరుపు రంగు దర్శనమిస్తుంది. అందువల్ల దీనిని ‘బ్లడ్ మూన
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా.. ఖబర్దార్, బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు.
ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవిని కట్టబెట్టిన కన్నతల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా నాయకురాలు, మాజీ జడ్పీటీసీ తోటకూర�
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని నిరసిస్తూ యాదగిరిగుట్ట పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం దగ్ధం చేశార�
రాష్ట్రంలోని ప్రముఖ ఆయలం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన (Yadagirigutta) సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆలయ సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ (PM Mark Carney) అభినందించారు.
యాదగిరిగుట్ట దేవస్థానంలో ఓ ఉద్యోగిని రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగించాలన్న ఉన్నతాధికారుల నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ నుంచి డిప్యూటేషన్పై యాదగిరిగుట్ట దేవస్థానానిక
రక్షణ కౌలుదారు హక్కు చట్టం (38 ఈ)లో భాగంగా వారసత్వం కింద సర్వే నంబర్లోని 376లో సంక్రమించిన 41 ఎకరాల భూమిని రజక కులస్తుల సమిష్టి నిర్ణయంతోనే ఓ కంపెనీకి విక్రయించిన మాట వాస్తవమేనని రజక కులస్తులు గడసంతల వెంకటేశ
వారసత్వంగా కౌలు రైతుల హక్కుల చట్టం కింద సర్వే నంబర్ 373 సంక్రమించిన 47 ఎకరాల భూమిని తమకు తెలియకుండానే కొంత మంది గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పోర్జరీ సంతకాలు చేసి ప్రైవేట్ కంపెనీకి విక్రయించార�
బీఆర్ఎస్ పాలనలోనే యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి నూతన భవనం మంజూరైందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. రాష్ట్ర తొలి సీఎంగా కేసీఆర్ యాదగిరిగుట్టను మున్సిపాలిటీగా మార్చడంతో పాటు టీయూఎఫ్
పదేళ్ల కాలంలో దర్జాగా కాలరేగరేసి ఎవుసం చేసిన రైతులు ఇప్పుడు చేతగాని రేవంత్రెడ్డి పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్ధితికి వచ్చినట్లు ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందరెడ్డి అన�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి ఐఎస్వో 9001, ఐఎస్వో 50001, ఐఎస్వో 22000తోపాటు గుడ్ గవర్నెన్స్ కలిపి నాలుగు సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి. దేశంలోనే ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన మొట్టమొదటి �
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దేశంలోనే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫొటో లేకుండా యాదగిరి పత్రికను ఎలా రూపొందిస్తారని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆగ
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన అధికారులకు బదులు కాంగ్రెస్ పార్టీ నేతలే అధికారులుగా మారి పంపిణీ చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యా