కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నివాసంలో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఎమ్మెల్యే స్వగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపుర�
ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందారు. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే అయిలయ్య ఇంట్లోని పెంట హౌస్లో
స్వామివారి ఆలయంలోని ప్రసాద విక్రయశాలలో జరిగిన చింతపండు దొంగతనం కేసులో దేవదాయ ధర్మదాయశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హైలెవల్ విచారణ కమిటిని ఏర్పాటు చేస్తున్నట్లు దేవదాయ ధర్మదాయ రాష్ట్ర కమి
బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుంగబాలు జన్మదిన వేడుకలు మంగళవారం ఉదయం యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా జరిగాయి. తుంగ బాలుకు ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట(పూర్వగిరి) ఆలయంలో ఆదివారం స్వాతీ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతీ నక్షత్రం సందర్భంగా వైభవంగా అష్టోత్తర శ�
ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకోకుండా ఆ పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రూ.183 కోట్లతో మల్లాపురం గ్రామానికి మంజూరు చేసిన వైద్య కళాశాలలకు వెంటనే శంకుస్థాపన చేసి నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గౌడ శ్రీశైలం అన్నారు. లేకపోతే ఎమ్మెల�
శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకుంటారా లేక పనులను పూర్తి చేస్తారా అని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణాధ్యక్షుడు పాపట్ల నరహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాల్వప
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని ప్రపంచమే అబ్బురపడేలా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. చుట్టుపక్కల ప్రకృతి సంపదను అదేరీతిలో మహాద్భుతం గా రూపొందించారు.
భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రామచంద్ర స్వామి మూలవరులకు అర్చకులు అభిషేకాలతోపాటు ప్రత్యేక ప�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పనిచేసే సురక్షా సిబ్బంది మంగళవారం అర్ధరాత్రి చింతపండు బస్తాలను దొంగిలించేందుకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు డీఈవో భాస్కర్శర్మ మీడియాకు వ�
రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రైతులకు అందజేసిన రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ 3వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలోని తాసీల్దార్ కార్యాలయం వద్ద రైతు మహాధర్నాను నిర్వహిస్తు�
అనుమతి లేని విత్తనాలతో పాటు నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఏడీఏ శాంతి నిర్మల హెచ్చరించారు. సోమవారం యాదగిరిగుట్ట మండల వ్యవసాయాధికారి ఐ.సుధారాణితో కలిసి మండ�