యాదాద్రి భువనగిరి : నేటి(ఆదివారం) నుంచి యాదగిరిగుట్టలో నృసింహ జయంతి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉదయం 8:00 గంటలకు ఆలయంలో
స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరాధనతో, రక్షాబంధనంతో నృసింహ జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 26 నుండి 30వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారుల ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే పాతగుట్ట ఆలయంలో ఈ నెల 27 వ తేదీ నుండి 30వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఇవి కూడా చదవండి..
K.A. Paul | ట్రంప్ పాల్గొన్న ఈవెంట్లో కాల్పులు.. అదే హోటల్లో బస చేసిన కేఏ పాల్
Washington Hilton Hotel: రోనాల్డ్ రీగన్ను షూట్ చేసింది ఆ హోటల్ వద్దే..
Trump | ట్రంప్పై హత్యాయత్నం..వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు